Category తెలంగాణ

కన్నుల పండువగా వైకుంఠ ద్వారదర్శనం

– ఉత్తర ద్వారంలో భ‌ద్ర‌గిరి రామ‌య్య‌ను చూసి తరించిన భక్తజనం భద్రాచలం, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 30 : ‌ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భ‌ద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛార‌ణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మోగుతుండ‌గా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి.…

సంక్రాంతికి హైవేల‌పై ట్రాఫిక్ ఇబ్బందులు నివారించాలి

Komatireddy Venkat Reddy

– గ‌త అనుభ‌వాల దృష్ట్యా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలి – భారీ యంత్రాల‌తో ప‌నులు చేయొద్దు – అధికార్ల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారి పై ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో…

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 30: బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిఘనంగా జరిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశాన్ని కల్పించామ‌ని ఆల‌య పీఆర్‌వో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉదయం 5:15 గంటలకు వైకుంఠ ద్వార ప్రతిష్ఠా కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉత్తర ద్వారం(వైకుంఠ ద్వారం) గుండా భక్తులను దర్శనానికి…

యూరియా సరఫరా కొనసాగుతోంది.. ఆందోళన వద్దు

– అందుబాటులో 47.68 లక్షల సంచుల యూరియా నిల్వలు – కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్న సరఫరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరుగుతోంది. మంత్రి సూచన మేరకు జేడీఏ, ఏడీఏలను జిల్లా ప్రత్యేక…

కేసీఆర్‌ అసెంబ్లీలో చర్చకు వస్తారా?

– పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడతారా – రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఇదే చర్చ – 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబరు 30: బీఆర్‌ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ‌తొలిరోజు అసెంబ్లీకి వచ్చారు. 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని అందరిలోనూ ఆస‌క్తి నెల‌కొని వుంది. అసెంబ్లీలో…

స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులకు ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు

– విడుదల చేసిన మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: ఉద్యోగాల భర్తీలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్పీడ్‌ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు తాజాగా స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌…

అక్రిడిటేషన్‌, మీడియా కార్డులకు తేడా లేదు

– ఆందోళన వద్దు.. మీతో నేనున్నా – డెస్క్‌ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: అక్రిడిటేషన్‌ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్‌ కార్డుదారులకు వర్తించే ప్రతీ ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా…

స‌మ‌ష్టి కృషితో మంచి ఫ‌లితాలు

– బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు సిన్హా సూచ‌న‌లు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 29ః రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హాతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు చ‌ర్చించారు. సిన్హాను రామ‌చంద‌ర్‌రావు దిల్లీలో మ‌ర్యాద‌పూర్వకంగా సోమ‌వారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీని…

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలు

– స‌భ‌ల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః శాస‌న‌మండలి, శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని, సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సభలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారులు…