Category తెలంగాణ

బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు  బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు 2.5…

పల్లె పల్లె కు బీజేపీ – ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  ఆమనగల్లు మండలం పోలేపల్లి, మంగళికుంట తండా ల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పల్లె పల్లెకు ఇంటింటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామప్రజలతో మమేకమై ప్రధాని నరేంద్రమోధీ 9 ఏళ్ల సుపరిపాలన గురించి వివరించారు. అదేవిధంగా…

కడ్తాల్ తహసిల్దార్ కు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :   కడ్తాల్ మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ అన్వర్ కు ఎక్వాయిపల్లి సర్పంచ్ జంగం సుగుణ సాయిలు, ముద్విన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కవాటి జంగయ్య యాదవ్ , సరికొండ ఎంపీటీసీ అద్దాల రాములు , మర్రిపల్లి మాజీ ఉప సర్పంచ్ పెద్దయ్య , మర్యాద పూర్వకంగా…

మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖారారు

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 04; నూతన మధ్యం దుకాణాల రిజర్వేషన్లను జిల్లా పాలనాధికారి హరీష్ లక్కీడ్రా ద్వారా ఖరారు చేశారు. 2023-25 మద్యం విధానంపై గురువారం త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరం అబ్కారీ సీఐ వీణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం అబ్కారీ సర్కిల్ పరిధిలో మొత్తం 13 మద్యం దుకాణాలు ఉండగా 4 దుకాణాలకు రిజర్వేషన్లు ప్రకటించినట్లు ఆమె…

రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : మండలంలోని వివిధ గ్రామాల రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి తెలిపారు. శుక్రవారం రైతుల నుంచి వచ్చిన రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతు సోదరులందరూ తప్పనిసరిగా రైతు బీమా కొరకు దరఖాస్తు…

3 లక్షల నిధులతో సిసి రోడ్డుకు శంకుస్థాపన

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మండల పరిధిలోని నేదునూరు గ్రామ 1వ వార్డులో ఎంపిపి మంద జ్యోతి పాండు,వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో శుక్రవారం సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటిసి బొక్క జంగారెడ్డి,గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి,ఎంపిటిసి…

నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చేయూత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయితనందిస్తుంది. ఇందులో భాగంగా  మార్చాల  గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి మండల జెడ్పిటిసి వెంకటేష్ సురేష్ మోడీ పర్యవేక్షణ లో పది…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : ప్రత్యేక కార్యక్రమాలతో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి, పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ, క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట…

అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం

మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్, అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల ఎన్నికల పోలింగ్…