Category తెలంగాణ

ఈనెల 10, 11 తేనెలలో కౌన్సిలింగ్ కు హాజరు కావాలి

వికారాబాద్, ఆగస్టు 8:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో డీఈఈ సెట్ – 2023 లో ఉతీర్ణత సాధించి హాజరు కాని వారికి మరొకసారి అవకాశము కల్పిస్తున్నట్లు   ప్రభుత్వ  డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కే.రామచారి  ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10,  11 రెండు రోజులు  కేటాయించిన తేదిలలో కౌన్సిలింగ్ హాజరు కావాల్సిందిగా ఆయన తెలిపారు.  మొదటి…

బొగ్గారపు బ్రహ్మానందంకు డాక్టర్ సినారె ప్రత్యేక బిరుదు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యామిని స్టూడియోస్ ప్రారంభోత్సవం సందర్భంగా స్వరరాగ నీరాజనం, గాయని గాయకులకు డాక్టర్ సినారె అవార్డుల ప్రధానోత్సవం వేడుకలో భాగంగా సెప్టెంబర్ 10 న రవీంద్రభారతిలో ప్రముఖ సంఘ సేవకుడు విశ్వజనని ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం కి డాక్టర్ సినారె…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వృధ్యప్య పింఛన్లు నాలుగువేలు అందిస్తాం

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక  ప్రతి ఒక్కరికి  నాలుగు వేల రూపాయల పింఛను  అందిస్తామని  కందుకూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి  తెలిపారు.మంగళవారం బాచుపల్లి,పులిమామిడి గ్రామాల్లో యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరిగి ఆయన ప్రజలతో ముచ్చటించారు.ఈ సందర్బంగా ఆయన…

గీతంలో అంతర్జాతీయ సదస్సు 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 11-13 తేదీలలో ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో పురోగతి అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం వెల్లడించారు. ఆధునిక ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు…

నాగర్ కర్నూల్ కల్వకుర్తి రైల్వే లైన్ సర్వే కొరకు రూ. 7.40 కోట్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 8 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, జిల్లాలను కలుపుకుంటూ నాగర్ కర్నూల్ – కల్వకుర్తి రైల్వే నిర్మాణానికి సర్వే చేయించేందుకు కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 7.40 కోట్లు మంజూరు చేసిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి…

ఇండ్ల పట్టాదారులకు న్యాయం చేయాలని తహ సిల్దార్ కార్యాలయం ముందు ఆచారి ధర్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 8 : కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండల కేంద్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గత ప్రభుత్వాలు ఇండ్ల పట్టాలు ఇచ్చి 27 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వారికి స్థలం ( పొజిషన్) చూపించకపోవడంతో సోమవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజి ఆచారి ఆధ్వర్యంలో మండల…

జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య మహా ధర్నా

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టి, బిసిలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి బర్జేట్ ను2 లక్షల కోట్లకు పెంచాలని, కేంద్రంలో బిసిలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ…

13 న బేడ బుడగ జంగాల రౌండ్ టేబుల్ సమావేశం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : బేడ బుడగ జంగం భవిష్యత్తుకై చట్టసభల్లో ప్రాధాన్యత కొరకు, రాజ్యాధికార లక్ష్య సాధన కోసం బేడ బుడగ జంగం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈనెల 13న హైదరాబాదులో శాంతి చక్ర కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు బేడ బుడగ జంగం యూత్ ప్రతినిధులు గిరి కొండపల్లి, పర్వతం శంకర్,…

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని అఖిల భారతీయ జాతీయ యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గొంటి కుమార్ చౌదరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు డిమాండ్ల సాధన కోసం ఇందిరాపార్క్ లో ఏర్పాటు చేసిన ధర్నా…