Category తెలంగాణ

పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ సంజయ్ గాంధీ నగర్ లో పార్క్ స్థలాన్ని స్థానిక ఎమ్మేల్యే పోద్బలంతో కాబ్జా చేసిన వ్యక్తులు వారికి సహాకరించిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ గాంధీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొంటి శ్రీనివాసాదవ్, ఉపాధ్యాక్షులు ఎఆర్.ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ…

ఎల్బీన‌గ‌ర్ అసెంబ్లీ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ క‌మిటి 

హయత్ నగర్ , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : రాచ‌కొండ‌ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల జేఏసీ ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ క‌మిటీ అధ్య‌క్షులుగా రుద్రాల శ్రీ‌రాములు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎల్బీన‌గ‌ర్ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో జేఏసీ స‌భ్యులు ఎల్బీన‌గ‌ర్ నూత‌న క‌మిటీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా నూత‌నంగా ఎన్నికైన రుద్రాల శ్రీ‌రాములు మాట్లాడుతూ..…

త్వరలో పటాన్ చెరుకి బాబా రాందేవ్ రాక

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హరిద్వార్ లో పతాంజలి సంస్థ సీఈవో బాలకృష్ణతో భేటీ. పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: యోగా గురువు బాబా రాందేవ్ అతి త్వరలోపటాన్ చెరు లో పర్యటించనున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.హరిద్వార్ లోని పతాంజలి సంస్థ సీఈవో బాలకృష్ణతో గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు రాఘవేంద్ర కాలనీ, 12వ వార్డు జయలక్ష్మి నగర్ కాలనీ, 10వ వార్డ్ సాయి కాలనీ,9వ వార్డ్ …

బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తగా, కేసిఆర్‌ ‌తొత్తుగా కేయు విసి

యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం… హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విద్యార్థులపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని, తెలంగాణా కోసం మలి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన విద్యార్థి…

రాజకీయాలు చేయడం కాదు…ప్రజలకు మేలు చేస్తే ఆనందం

సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు మంత్రి కేటీఆర్‌ ‌భూమిపూజ సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం కలుగుతుందని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు కేటీఆర్‌ ‌భూమిపూజ…

నిరుద్యోగ భృతి ఏమైంది..

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదు ఇందిరా పార్క్ ‌వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర…

అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : శ్రమకు తగ్గ కనీస వేతనం పెంచాలని, అంగన్వాడి ఉద్యోగులను పర్మి నెంట్ చేయాలని తదితర న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మె కడ్తాల మండలంలో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రెడ్డినాయక్, జిల్లా ప్రధాన…

పలుగుట్ట గ్రామంలో భూసారంపై అవగాహన కార్యక్రమం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్13: చేవెళ్ల మండల పరిధిలోని పలుగుట్ట గ్రామపంచాయతీ నందు  భూసారం( నేల ఆరోగ్యం) భూసార యాజమాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించమని వ్యవసాయ అధికారి తులసి అన్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్ గారి జనార్దన్ రెడ్డి ఉప సర్పంచ్ యాదమ్మ రాములు గ్రామ రైతులు పాల్గొన్నారు.సోయల్ అండ్ ల్యాండ్ యూస్ సర్వే ఆఫ్ ఇండియా…