Category తెలంగాణ

మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

సీఎం కేసీఆర్ ని కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జనగామ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కోరారు. దీనికి సీఎం  సానుకూలంగా స్పందించారు. అదే…

శ్రీ మహాలక్ష్మి మహాయాగంలొ పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ప్రపంచశాంతి, మానవాళి సంక్షేమం కోసం రాజస్థాన్ ఝులారియా పీఠా ధిపతి ఘన్శామచార్యజీ మహరాజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు తిరుపతిలో తలపెట్టిన శ్రీమహాలక్ష్మి మహా యాగ యజ్ఞం మంగళవారం అత్యంత వేడుకగా జరిగింది. మార్వాడి సమాజ్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి …

ఏంఏంసిలో ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 8: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 11,12న కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపటనున్నట్లు రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్(124 ) పరిధిలోని మహంకాళి నగర్ లో నలభై లక్షల రూపాయల నిధులతో  నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్  పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ…

కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా : గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి   

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8:కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గల రాజీవ్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు తో కలిసి పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు…

జాతీయ యాదవ పోరాట సమితి ధర్నాలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన యాదవ హక్కుల డిమాండ్స్ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున  ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం…

బీఆర్ఎస్ నాయకులకేనా దళిత బంధు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న 519 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ దిష్టిబొమ్మను  దహనం చేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధర్నాని పోలీసులు అడ్డుకొని…

విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోచిన సహాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్  ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి సతీమణి సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ వికారాబాద్…

డిగ్రీ చదివే విద్యార్థులు దోస్త్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 8 : ఆమనగల్లు పట్టణంలో 2023 – 24 సంవత్సరానికి గాను నూతనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూపులలో జాయిన్ అయ్యే విద్యార్థిని విద్యార్థులు ఈనెల 14 లోగా దోస్త్ ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమనగల్లు డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ప్రభు తెలిపారు.…