Category తెలంగాణ

ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకు ధర్నా కార్యక్రమం…

అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న గ్రామాలు

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 09: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నేడు ప్రతి గ్రామం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ ఎంపిపి ప్రియాంక, కొత్తూరు మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్ ఆద్వర్యంలో పల్లెబాట కార్యక్రమంలో…

మేయర్ పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 9: దావుత్ ఖాన్ గూడ భూమి వివాదంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత  పారిజాత నర్సింహ రెడ్డిపై బీజేపీ బిఏంసి అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని బిఏంసి కాంగ్రెస్ ప్లో లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు…

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికే విజయలక్ష్మిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. భర్త జ్ఞాపకార్థం  మొక్కను పెంచుతూ పర్యావరణ స్పూర్తిని కలిగించిన వికారాబాద్  జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  కొట్రీక విజయలక్ష్మి ని ఎంపీ జోగిని పల్లి…

ఆమనగల్లు లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 9 :  ఆమనగల్లు పట్టణంలో యూత్ కాంగ్రెస్ 63వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు పట్టణ అధ్యక్షులు వస్పూల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.  ఆమనగల్లు మండల అధ్యక్షుడు అండకర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో చెంచు కాలనీలో నిరుపేదలకు  నిత్యావసర…

తమ అనుచరుల ఫోటోలు ఫ్లెక్సీ లలో లేవని శ్రీనివాస కాలనీలో మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవాలు

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9;  ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపనల కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం *స్థానిక బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కి* ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలనీలలో శంకుస్థాపనలు జరిపిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : కడ్తాల పట్టణానికి చెందిన ఓర్సు రాములయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందారు.. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (LN రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.5, వేల ఆర్థిక సాయం అందజేసి…

గృహలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రాలు కిటకిట

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం పేరిట ఇంటి జాగా ఉన్నవారికి గృహం నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించడంతో అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కోసం కావాల్సిన పత్రాల కొసం మీసేవ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆమనగల్లు పట్టణంలోని పలు…

సీఎం కేసీఆర్ సహాయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ నందు పలు కాలనీలలో దాదాపుగా 3,96,80,000 పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభించడానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు డా.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.దానిలో భాగంగా దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా వాటర్ పైప్ లైన్లు మరియు,1 కోటి 96…