Category తెలంగాణ

గీతం లో పీఎక్స్ ఆర్ డీ ల్యాబ్ ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో పౌడర్ ఎక్స్-రే డిఫ్రాక్షన్ (పీఎక్స్ ఆర్ డీ) ప్రయోగశాలను బుధవారం కెమిన్టక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జేఏఆర్పీ శర్మ ప్రారంభించారు. క్రిస్టల్లోగ్రఫీ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రారంభోత్సవంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ కొల్లు కూడా పాల్గొన్నారు.ఈ…

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు లక్ష రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన మైక్ సెట్, క్రీడా పరికరాలు,…

పలు కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో  బుధవారం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్  సాయి రామ్ నగర్ కాలనీలో పర్యటించి  స్థానిక కాలనీవాసులతో మాట్లాడి కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొన్ని చోట్ల రోడ్ల సమస్య ఉందని  కార్పొరేటర్ కి తెలియజేయగా జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్…

హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.బుధవారం పార్టీ పిలుపు మేరకు పల్లె బాట-బస్తి బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి…

ఆటోనగర్ ఇస్కాన్ లారీల అడ్డాలను తొలగిస్తా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హుడా సాయి నగర్ కాలనీ నందు హెచ్.ఏం.డి.ఏ.నిధులతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ఉన్న పార్కులు మరి ఎక్కడ లేవని గుర్తు చేశారు.అలాగే మన ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని…

వోటును ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16:  ఈవిఎం మిషన్లు, వివి ప్యాట్ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలనే దానిపై   జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ బుధవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలో ఇదివరకే ఏర్పాటు చేసిన ఈవిఎం, వివి ప్యాట్ అవగాహన శిబిరంలో జిల్లా కలెక్టర్ స్వయంగా రిజిస్టర్…

ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ వస్తోంది! డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; కొత్తపేట డివిజన్ నందు గతంలో దాదాపు 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో భాగంగా పాత మారుతీ నగర్ కాలనీ మరియు కొత్తపేట్ గ్రామంలోని…

అన్నదానం…అన్నదానాల్లోకెల్లా మహా గొప్పది

 తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్,16: అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ను మార్కెట్ కమిటీ చైర్మన్  విట్టల్ నాయక్  దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…

ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ

కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.…