Category తెలంగాణ

యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందోత్సవం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆటో యూనియన్, పద్మారావు నాగర్ కాలనీ, తేజ కాలనీ, శ్రీ వివేకానంద గణేష్ కమిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎన్ఎంఆర్…

మక్తమాధారంలో.. విద్యార్థుల ఆందోళన

రూట్ బస్సులను మీటింగ్ పంపితే విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్ళాలి: ఆచారి ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామం నుంచి నిత్యం 200పైగా విద్యార్థులు కడ్తాల్ పట్టణానికి పాఠశాలలు, కళాశాలకు వెళుతుంటారు. మహేశ్వరం డిపో అధికారులు రూట్ బస్సును రద్దు చేసి మీటింగ్ లకు పంపుతున్నారు. దీంతో…

పేదోడి బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంత్రి హరీష్ రావు తో కలిసి రెండో విడత లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణి పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక రూపాయి అప్పు లేకుండా సొంతింటి కల సాకారం పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: నిరుపేదల బతుకు చిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్…

ఎస్ఎస్ఎస్ 150వ ఆవిర్భావాన్ని విజవంతం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: మహాత్మా జ్యోతరావు పులే అమ్మ సావిత్రి బాయి పులే దంపతులు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ 150వ ఆవిర్భావ మహోత్సవం ఈ నెల 23 న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు సత్యశోధక్ సమాజ్(ఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు బట్టి…

బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా..

భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా మహిళా రిజర్వేషన్లకై నా సీటు సైతం వదులుకుంటా మహిళలు రాజకేయాల్లోకి రావాలి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ‌మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ ‌టెక్‌పార్క్ ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌మాదాపూర్‌లోని…

తెలంగాణ బీజేపీలో చీలిక!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌తెలంగాణ బీజేపీలో చీలికరానుందా..? కొత్తగా పార్టీలో చేరిన వారికి..పాత వారికి పొసగడం లేదా..?బండిని అధ్యక్ష పదవి నుండి దించినా అసమ్మతి చల్లారలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనుండగా రేసులో వెనుకబడిపోయింది బీజేపీ పార్టీ. క్షేత్రస్ధాయిలో కార్యక్రమాలు చేస్తున్న ఆ పార్టీకి వస్తున్న…

‌ప్రజలకు చేరువలో అధికారిక సమాచారం..

వాట్సాప్‌ ‌చానెల్‌ ‌ప్రారంభించిన ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) ‘వాట్సాప్‌ ‌చానెల్‌’ ‌ను నేడు ప్రారంభిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…

శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సత్యనారాయణ సేవలు భేష్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ అధినేత సత్యనారాయణ సేవలు బేష్ అని ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన  వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర ల  కుమారుడు సుమంత్  అనే…

వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వినాయక చవితి ఉత్సవాలను యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్, ఎంఐజి పలు కాలనీలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్న…