Category తెలంగాణ

చెత్త రహిత పట్టణం మనందరి బాధ్యత

ఆమనగల్లు పురవీరుల గుండా భారీ ర్యాలీ ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : ఆమనగల్లు పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో మనందరం భాగస్వాములు కావాలని ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. ఆదివారం ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 లో భాగంగా సుర సముద్రం చెరువు పై నడుస్తూ చెత్త తొలగింపు…

మట్టి వినాయకులను పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుదాం..

—జడ్పీటీసీ దశరథ్ నాయక్,  పిఎస్ సి ఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని జడ్పిటిసి దశరథ నాయక్, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త అన్నారు. గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కడ్తాల పట్టణంలో…

కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ను నాగర్ కర్నూలు జిల్లా నార్లపూర్ వద్ద ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల, మైసిగండి, కర్కల్ పహాడ్, కోనాపూర్ గేట్, విఠాయిపల్లి, ఆమనగల్లు మీదుగా తెలంగాణ ప్రగతిరథం లో  ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలో శనివారం పటాన్ చెరులో బసవేశ్వర విగ్రహం నుండి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు  బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ… భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం…

ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: జల వనరులు, చెరువుల నీరు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులానే పూజించాలని జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ లు సంయుక్తంగా పేర్కొన్నారు.  వినాయక చవితిని పురస్కరించుకుని శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో…

బిఆర్ఎస్ పార్టీ తీరు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 16: మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డి గూడా గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాదయ్యతో పాటు సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల నియోజకవర్గ పిసిసి మెంబర్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో…

సిసిరోడ్లువేశారు డ్రైనేజీ పైకప్పును వేయడం మరిచారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదివ వార్డులో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో రూ. 80 లక్షల వ్యయంతో కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో సిసిరోడ్లు నిర్మించారు… విద్యా నగర్ కాలనీ ప్రవేశపు దారిలో ఉన్న డ్రైనేజీ పై కప్పు వేయడం మరవడంతో విద్యానగర్ కాలనీ వాసులు తీవ్ర…

విజయభేరి సభకు ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలివచ్చి సోనియా సభను విజయవంతం చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 16 : ఈసి.శేఖర్ గౌడ్ (మామ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు వేదిరే యోగేందర్ రెడ్డిలు ప్రజాతంత్రతో  మాట్లాడుతూ, తుక్కుగూడ విజయభేరి సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీనగర్ కాలనీ వద్ద నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

అద్భుతమైన పూలవనం నిర్మిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

మనసాపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 16: మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ యందు సుమారు రెండుకోట్ల ఎనబై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని పనులు ప్రారంభం చేయాలని ఆదేశించారు.నియోజకవర్గ…