Category తెలంగాణ

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం  కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ఆరోగ్య కర సమాజం తయారు చేయడంలో అంగన్వాడీల పాత్ర గణనీయమైనదని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో…

కడ్తాల్లో విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : కడ్తాల మండల కేంద్రంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధున్ని  కడ్తాల మండల జడ్పిటిసి జర్పుల దశరథ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, కడ్తాల ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.…

ఉద్యమ కారులను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం హర్షణీయం 

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమర వీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ప్రకటించడం హర్షనీయం అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(టీయూఎఫ్) చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. నూతన…

అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో పావుగా మారిన మోడీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో ప్రధాని మోడీ పావుగా మారారని బీసీ రాజ్యాధికార సమితి జాతీయ అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వర్ధంతి సందర్భంగా జలదృశ్యం వద్దగల బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు…

సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన సర్పంచ్ గొరిగే కలమ్మ రాజు

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 20 : మండల పరిధిలోని ఆకుల మైలారం గ్రామానికి చెందిన చింతల మంజులకి గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగినది పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్  సహకారంతో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలవడం జరిగిందని మంత్రి  చొరవతో  సీఎంరిలీఫ్ ఫండ్ కింద 25000 రూపాయలు చెక్కు…

సిసి రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : ఆమనగల్లు మున్సిపాలిటీ  ఎనిమిదో వార్డులో చేపడుతున్న సీసీ రోడ్ పనులను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ అన్నారు. బుధవారం సిసి రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ తో కలిసి  వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఒకటో వార్డ్…

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్ కమటం రాధమ్మ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు బి.సి కాలనీ, సంకటోనీపల్లిలో టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుంచి రూ. 30 లక్షలతో 340 మీటర్ల వరకు చేపట్టుతున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ రాధమ్మ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ ల తో కలిసి ప్రారంభించారు.…

రైతుల అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా సాగాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 20: జిల్లాలో అనువైన వాతావరణం ఉన్నందున రైతులను ఆయిల్ ఫామ్  సాగుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై  ఉద్యానవన,  పట్టు పరిశ్రమ శాఖ మరియు హెల్తీ  హార్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ…

చివరి దశకు చేరుకున్న సమీకృత భవనం

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అన్ని అంగులతో నూతన సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనంను రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించుకుంటామని ఎంపీపీ బాలేశం గౌడ్ తెలిపారు. జగదేవపూర్ మండల కేంద్రంలో సుమారుగా 10 కోట్ల రూపాయిలు ప్రహరీకి మరికొన్ని నిధులతో ఐఓసి భవన నిర్మాణ…