Category తెలంగాణ

కమ్మరి వెంకటయ్య కుటుంబానికి జంగారెడ్డిపల్లి గ్రామస్తుల చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తోటి మనిషికి ఆపద వస్తే మొఖం చాటేసే ప్రస్తుత కలికాలంలో అందుకు భిన్నంగా..  ఆ గ్రామస్తులంతా ఒక్కటై సహాయం అందించారు. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందారు. వారికి గ్రామమంతా అండగా ఉందని భరోసానిస్తూ తోచిన విధంగా సహాయం చేసి చేయూతనందించారు. వివరాల్లోకి వెళ్తే ఆమనగల్లు మున్సిపాలిటీ…

దళితబందు కై దళితులు నిరాహారదీక్ష

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: దళిత బందు కోసం దళితులు గ్రామపంచాయతీ వద్ద నిరాహార దీక్షకు దిగిన సంఘటన జగదేవపూర్  మండలం పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో మొత్తం 60 దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో భాగంగా ఐదు యూనిట్లు దళిత బంధు మంజూరైనట్లు తెలిపారు. దళితులకు తెలియకుండానే  నిజమైన…

అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు  బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సైబర్ నేరాలపై మీకు తెలిసిన వారికి మీ…

బహుజనుల విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 

  ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18:  భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని  మీర్పెట్ హెచ్ బి కాలనీ  కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బహుజనుల విప్లవ వీరుడు సర్దార్…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ప్రజాతంత్ర కోడంగల్ ఆగస్ట్ 18: దళిత, బహుజనుల సంక్షేమం, రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన వీరత్వాన్ని కొనియాడుతూ దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట  గ్రామంలో సర్దార్  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు  నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన…

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వీరుడు అని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ గోల్ కొండను…

తండ్రి లేని ఆడబిడ్డ  పై చదువు కొరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన చర్ల సునీత భర్త చర్ల మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. వారి కూతురు సిరిని  బీటెక్ ఫస్టియర్ ఏవీ ఎన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం…

తూర్పు టికెట్టు గణేష్ కు కేటాయించాలి..

కెప్టెన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు ప్రముఖ న్యాయవాది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బద్దిరాజు గణేష్ కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని వరంగల్ నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం హనుమకొండ అండర్ గ్రౌండ్ లోని కెప్టెన్ బి లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను కలిశారు…

ఘనంగా ముదిరాజ్ సంఘం వార్షికోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర ఆగష్టు 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద ముదిరాజ్  వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు బీసీ రత్న అవార్డు గ్రహీత ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరిoచి ఎల్లమ్మ టెంపుల్ నుండి గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…