Category తెలంగాణ

‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేయండి

మళ్లీ నిర్వహించండి….టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్‌ 11‌న నిర్వహించిన గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌-1 ‌పోస్టుల కోసం మొదటిసారిగా గతేడాది…

‌గ్రూప్‌-1 ‌పరీక్షలు వాయిదా దురదృష్టకరం

సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌గ్రూప్‌-1 ‌పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి స్పందిస్తూ… సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో…

ఓటమి భయంతోనే సింగరేణి కార్మిక ఎన్నికలు వాయిదా

సంఘాల నిర్వీర్యానికి కేసిఆర్‌ ‌కుట్ర కేసిఆర్‌ ‌చెప్పేదొకటి…చేసేది మరొకటి మట్టి తీసేది…బొగ్గు తోడేది ప్రైవేటోళ్ళే సొమ్ము తెలంగాణది, సోకు ఓబి కాంట్రాక్టర్లది రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటి చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఓటమి భయంతోటే సింగరేణిలో కార్మిక ఎన్నికలు నిర్వహించట్లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణి సంస్థను టెండర్లలో…

రాష్ట్రంలో 36 వేల కోట్ల రైతు రుణమాఫీ

రైతుబంధు పథకంతో రైతులకు ఆర్థిక భరోసా అంక్సాపూర్‌లో 13 కోట్ల అభివృద్ది పలు పనులకు మంత్రి వేముల శంకుస్థాపన నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు.…

వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: సర్వవిఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.…

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూకట్పల్లి నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కూకట్పల్లి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు అభివృద్ధి చెందారే తప్పా ప్రజల అభివృద్ధిని గాలికొదిలేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శనివారం నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలని డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 41వ…

భక్తిశ్రద్ధలతో సాయి నగర్ కాలనీ గణనాథుడికి పూజలు

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆరో వార్డు సాయి నగర్ కాలనీలో  సాయి నగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి ఆమనగల్ బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, బిఆర్ఎస్ నాయకుడు ఉప్పల రాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న…

మేడిగడ్డ తండా  గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై బాల్ రామ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  శాంతియూత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ నాయక్ కోరారు. అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ ల మధ్య ఉన్న కత్వా వాగు చెరువు దగ్గర గణేష్ నిమజ్జనం ఏర్పాటు పనులను శనివారం ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ యూవ నాయకుడు…

సంకటోనిపల్లి వినాయకునికి ఆమనగల్లు ఎస్సై ప్రత్యేక పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  గణేష్ నవరాత్రోత్సవాలా భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వార్డు సంకటోనీపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన వినాయకునికి ఆమనగల్లు ఎస్సై బలరాం, కౌన్సిలర్ కమటం రాధమ్మవెంకటయ్య దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ…