Category తెలంగాణ

స‌ర్పంచ్‌ల అభిప్రాయాల‌కు ప్రాధాన్యం

– 16 అంశాల‌పై వివ‌రాల సేక‌ర‌ణ‌ – తాగునీటి  స‌ర‌ఫ‌రాపై స‌ర్పంచ్‌ల సంతృప్తి – ప్ర‌తి ఫిర్యాదుపై త‌క్ష‌ణ‌మే స్పందించాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 21: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ద‌నసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం…

ఆరు గ్యారంటీల అమలుకు ప్రైవేటు బిల్లు

– ప్రవేశపెట్టనున్న బీఆర్ఎస్ – బిల్లును అనుమతించాలని స్పీకర్, మండలి చైర్మన్‌ను కోరతాం – స్పష్టం చేసిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. అధికారంలోకి వచ్చిన…

ఐటి రంగంలో భారీగా తగ్గిన ఉద్యోగాలు

– ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే రెండుసార్లు ఒప్ప్పుకోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. 2023లో హైదరాబాద్‌లోని ఐటీ రంగంలో 9.46లక్షల…

రాష్ట్రంలో రంజాన్ సందడి

– ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు – హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ఏర్పాట్లు హైదరాబాద్, మార్చి 21: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే రాష్ట్రంలోనూ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ముస్లింలు వివిధ ఈద్గాల వద్ద ప్రార్థనలు…

బడ్జెట్ ప్రతులను చింపేసిన బీఆర్ఎస్

– ఆరు గ్యారెంటీలపై సభలో నినాదాలు – బడ్జెట్ బహిష్కరిస్తూ వాకౌట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి గా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మం డిపడింది. బడ్జెట్ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ ఎస్ సభ్యులు ప్రతులను చింపిపారేశారు. అనంతరం…

విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్‌

– పీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 20:  రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈరోజు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు ఆశా జనకంగా లేవ‌ని పి టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్ ఆరోపించారు. మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు కాగా అందులో…

ప్రజామోద బడ్జెట్

– వ్యవసాయానికి పెద్దపీట, అభివృద్ధికి భారీ కేటాయింపులు – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 20: రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రజా ఆమోద బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి…

భట్టి తనయుడి రిసెప్షన్‌కు సీఎం హాజరు

– మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడు సూర్య- సాక్షిల రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ఉద్దండులు, ప్రముఖులు,…