Category ప్రత్యేక వ్యాసాలు

ఫాతిమా కాలేజీపై ఉదాసీన‌త ఎందుకు?

Fatima College controversy, discrimination in education, women’s college issues India, college neglect cases, higher education inequality, Fatima College news, college administration problems, education justice movement

ఒవైసీ కబ్జాను హైడ్రా రంగనాధ్ సమాజ సేవ‌ అంటున్నారు. ఒవైసీ కబ్జా చేసి విద్యా సంస్థ లను నడిపిస్తున్న సెల్కమ్ చెరువుభూములను స్వాధీనం చేసుకోవడానికి మాటలు మారుస్తూ మీనమేషాలు లెక్కిస్తున్న రంగనాథ్‌ తీరు అవినీతికి వత్తాసు పలుకు తున్నట్లు ఉంది, ఒవైసీ కాలేజీకి తానే  ‘సమాజ సేవ’ అనే ట్యాగ్ లైన్ ఇవ్వటాన్ని బట్టి చూస్తే,…

విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి అత్యవసర చర్యలు చేపట్టాలి: ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ

Recognize education as an emergency and take urgent measures

గౌరవనీయులు రాష్ట్ర  ముఖ్యమంత్రి మరియు విద్యా శాఖ మంత్రి గారు కూడా అయిన , శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి వ్రాయునది, విషయం: తెలంగాణలో పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (NAS) ద్వారా వెల్లడైన తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థుల విద్యా స్థాయిలపై అత్యవసర చర్యలు తీసుకోవలసిన అవసరం గురుంచి. పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (మునుపటి నేషనల్…

కొండంత అండ కొండబత్తిని జగదీశ్వరరావు

15. జనధర్మో విజయతే జనధర్మ1958 లో ప్రారంభించిన రోజుల్లో దివ్వెల హనుమంతరావు చాలా సహాయం చేసేవారు. ఆచార్య జనధర్మ పత్రికను జగదీశ్వర ప్రెస్ లో కీర్తి శేషులు వీరభద్రరావగారు నిర్వహించేవారు. జనధర్మ సాహితీ సంచికలను కూడా జగదీశ్వర ప్రెస్ లో ప్రింట్ చేయించేవారు. ఇద్దరూ సమయం దొరకదు. కాని మద్యలో ఇద్దరూ చదరంగం ఓ సారి…

జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16: నిసార్ తో అంతరిక్ష రంగంలో భారతదేశం కొత్త శకం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన గొప్ప ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16 అనే రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 30, 2025 నాడు ప్రయోగించబోతోంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు.  భూమిని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తేగల “నాసా-ఇస్రో…

శాంతి ప్రయత్నమా? నోబెల్ కోసం ఆరాటమా?

“ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబుల్ కేవలం సైన్స్ లో మాత్రమే కాదు విభిన్న మైన రంగాల్లో తన విలక్షణశైలితో అత్యంత ప్రతిభగల వ్యక్తిగా రాణించాడు. ఈ కారణం వలనే నోబెల్ బహుమతిని  వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతీ ఏటా బహూకరిస్తారు.అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాకులాడడం…

దిల్లీ సమావేశంలో విజేత ఎవరు?

ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్…

మెదడును కాపాడుకోండి

– వరల్డ్ ‌బ్రెయిన్‌ ‌డే హైదరాబాద్‌, ‌ప్రజా తంత్ర, జూలై 21 : మన శరీరాన్ని నియం త్రించే అత్య ంత ముఖ్యమైన అవ య వం మెదడు. ఆలోచ నలు, కదలికలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి – ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలపై అందరూ శ్రద్ధ చూపుతారు కానీ మెదడు…

పిల్లలపై పెరుగుతున్న వేడి గాలుల ప్రభావం: మన భవిష్యత్తుకు ప్రమాదం

పిల్లలపై పెరుగుతున్న వేడి గాలుల ప్రభావం: మన భవిష్యత్తుకు ప్రమాదం: మన దేశంలో వేడి గాలుల తీవ్రత ఆందోళనకరంగా పెరుగుతోంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో వేడి రోజులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇది కేవలం పెరుగుతున్న ఉష్ణోగ్రత మాత్రమే కాదు, మన దేశంలోని చిన్నారుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే తీవ్రమైన సమస్య. పిల్లల…

కడతేరని పధకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం?

“గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన గ్రామ సర్పంచ్ లు బిల్లులను ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉంచారు. వడ్డీ చక్రబంధంలో ఇరుక్కొని కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించుకోవడం వలన కేంద్రం నుండి వచ్చే గ్రామాభివృద్ధి నిదులు రావడంలేదు..ఇక కోట్లాది రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం,…