Category ప్రత్యేక వ్యాసాలు

ప్రకృతి వైపరీత్యాలు

గిరియానం – 3 ” హిమాలయాలు “.. ఆ పేరు అటు ఆధ్యాత్మికతకు, ఇటు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆ అద్భుతమైన ఆకర్షణ ప్రకృతి ప్రేమికులను మళ్ళీ మళ్ళీ ఆ దిశగా పిలుస్తూ ఉంటుంది. నేపాల్, భూటాన్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లేహ్ లడఖ్ ,కాశ్మీర్, చార్ ధాం, ఇలా చాలా సార్లు హిమాలయాల్లోకి…

ఇచ్చంపల్లితో తేనె తుట్టెను కదిపిన రేవంత్ రెడ్డి?

Ichampalli water dispute, Telugu states issue, Godavari river sharing, Andhra vs Telangana, water conflict

   ఇంత జరిగినా సమావేశంలో ఎట్టి తుది నిర్ణయం తీసుకోకనే వాయిదా పడింది. గత ఏడెనిమిది ఏళ్లు గా ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. ఇది మొదటిది కాదు. ఆఖరుదీ కాబోదు. అయితే ఈ సమావేశంతో రెండు అంశాలకు స్పష్టత వచ్చింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్…

రాజ‌కీయాల‌కు అతీత ప‌రిష్కారం అవ‌స‌రం

ఒక‌ప్పుడు మ‌నం ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌తో ముందుకెళ్లాం. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల‌ను రాక్ష‌సులుగా చిత్రీక‌రించ‌కుండా, వారి వోట‌ర్ల‌ను జాబితానుంచి తొల‌గించ‌కుండానే ప్ర‌జ‌లు త‌మ‌కు కావ‌ల‌సిన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే అవ‌కాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు, వారి వోటు బ్యాంకు లు ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించే అధికార‌పార్టీ పాల‌న‌లో ఉన్నాం. ఎన్నిక‌ల్లో అన్ని రాజ‌కీయ పార్టీలు పోటీప‌డే వాతావ‌ర‌ణాన్ని…

పార్టీలో తుఫాన్‌… అయినా మౌనం వీడని కెసిఆర్‌

“ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్‌ ‌వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దాన్ని కెసిఆర్‌ ‌న్యాయస్థానంలో సవాల్‌ ‌చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్‌ ‌ట్యాపింగ్‌. ‌దీనిపై అధికారపార్టీ…

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మూలాలేమిటి!?

“మార్వాడీ గోబ్యాక్”ఉద్యమం తెలంగాణాలోఈ నినాదం తారాజువ్వలాగా ఇప్పుడు దూసుకుపోతుంది. తెలంగాణాలోని”ఆమనగల్లు”అనే ప్రాంతంలో ఇదే సమస్యపై బందుకు సైతం పిలుపు నిచ్చారు. ఎందుకంటే పదేళ్ళ క్రితం నిధులు,నియామకాలు,నీళ్ళు పేరుతో మోదలైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి అధికారం ఎలగబెట్టిన,పెడుతున్న రాజకీయ పార్టీలు అన్నీ జవాబుదారీ కావాల్సిందే..!ఈ ఉద్యమం మూలాలు అన్వేషణ చేయాలంటే  ముందుగా అసలు ఈ మార్వాడీలు…

హైదరాబాద్ రాష్ట్రానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు

18.జనధర్మో విజయతే భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు. చరిత్ర తెలియని చాలా చాలా తరాల వారికి తెలియదు. కాని 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రాలనికి స్వాతంత్ర్యం రాలేదు. యం యస్ ఆచార్యకు, ఆయన కుటుంబానికి, మిత్రులకు, చాలామంది స్వాతంత్ర్య సమరయోధులకు స్వాతంత్ర్యం రాలేదు. ఆచార్యవంటి…

రాజ్యాంగ నీతి తెలిసిన న్యాయమూర్తి

“న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి తమ అభ్యర్థిగా నామినేట్ చేయాలన్న ఇండియా కూటమి నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. ప్రతి కోణం నుండి చూసినా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రాజ్యాంగ పదవికి అత్యంత అర్హులు. నేటి రాజకీయంగా అల్లకల్లోలంగా ఉన్న వాతావరణంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి…

కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపు ఆర్థిక వ్యవస్థకుప్రమాద సంకేతం

Indian job cuts

2025లో కూడా టెక్ లేఆఫ్ బలంగా ఉంది, 2024తోపోలిస్తే ఎక్కువ ఉద్యోగాల తగ్గింపు ధోరణినికొనసాగిస్తోంది. స్వతంత్ర ట్రాకర్ లేఆఫ్ఫై (Layoffs.fyi)ప్రకారం, గత సంవత్సరం 549 కంపెనీలలో 1,50,000 కంటే ఎక్కువ టెక్ ఉద్యోగాలు తొలగించబడ్డాయి. 2025లోఇప్పటివరకు 22,000 కంటే ఎక్కువ టెక్ కార్మికులు తమఉద్యోగాలను కోల్పోయారు, ప్రతి నెలా తొలగింపులుజరుగుతున్నాయి. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉద్యోగులతొలగింపు…

సౌత్ లో పాగా కోసం బీజేపీ “వీపీ” అస్త్రం..!

మోదీ నుంచి తాజాగా ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్టన్‌ వరకూ ఆర్ఎస్‌ఎస్‌ బ్యాగ్ గ్రౌండ్ ఉంది..ప్రత్యేక్షంగా సంబంధాలున్నాయి.ప్రధాని మోదీ వయస్సుపై ఆర్ఎస్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం సృష్టించాయి.ఏకంగా ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్‌ ప్రధాన కార్యాలయం వెళ్లాల్సిన పరిస్థితి వొచ్చింది.చివరికి పంద్రాగస్ట్‌ రోజున ఎర్రకోట వేదికపై నుంచి ఆర్ఎస్‌ఎస్‌ను ప్రధాని మోదీ కీర్తించాడంటే…