Category ప్రత్యేక వ్యాసాలు

నదీ జలాల వివాదంలో పీటముడి

 తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్…

బిజేపి అమ్ముల పొదిలో ‘క్రికెట్’..!

“అస‌లు పాకిస్తాన్ జ‌ట్టుతో ఆడ‌టం ఎంత‌మాత్రం నైతికం కాద‌నే స్థాయి నుంచి, భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శించిన ఆధిప‌త్యం, సాధించిన విజ‌యం ఒక జాతీయ‌స్థాయి సెంటిమెంట్ ద‌శ‌కు చేరుకోవ‌డం తాజా ప‌రిణామం. ఫ‌లితంగా బీజేపీ నాయ‌క‌త్వం ఈ విజ‌యాన్ని దేశ‌భ‌క్తితో, ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను, టీమ్‌ను ముడిపెట్టి మ‌రింత ముందుకెళుతుంద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈ ఆట‌ను…

కంచె చేనుమేస్తే.. కాపలదారుడే దోపిడీ చేస్తే

“డెమోగ్రాఫిక్ మార్పులలో ఎన్నికలలో గెలవలేమని పాలకులకు అర్థమవుతుంది. అధికారాన్ని కాపాడుకొనుట కోసం చేయాల్సిన విష ప్రయోగాలన్నీ అయిపోయాయి.. ఏకంగా తమకు అనుకూలంగా లేరు అని అనుమానిస్తున్న ప్రజల వోట్లను తొలగించడం అనే కొత్త ఎత్తుగడకు తెర లేపారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో లక్షల వోట్లు తొలగించారు. తదుపరి ఎన్నికల కమిషన్ బహిరంగ క్షమాపణ చెప్పి…

నాడు కొడిగట్టిన దీపాలు… నేడు వెలుగు దివ్వెలు 

పట్టణ భారతం రూపురేఖల్ని శ్రీ నరేంద్ర మోదీ ఎలా మార్చివేశారు? – హర్‌దీప్ సింగ్ పూరీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి.       రోమ్ ఒక్క రోజులో నిర్మించినది కాదు… సరికొత్త పట్టణ భారత నిర్మాణమూ అలాంటిదే. నగరాలపై మనం మరిన్ని ఆశలు పెంచుకుంటున్న తరుణమిది. అయితే, ఒక్క క్షణం…

హైదరాబాద్ వారసత్వానికి ముప్పు

ప్రభుత్వ నిర్లక్ష్యం అంచున పబ్లిక్ గార్డెన్ 150 సంవత్సరాలుగా నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ నగర మధ్యలో సస్యశ్యామలమైన ఊపిరితిత్తులుగా నిలిచి ఉంది. 22 ఎకరాలకు విస్తరించిన ఈ చారిత్రక ఉద్యానవనం నగర పౌరులకు శ్వాసనిచ్చే హరిత వనరుగా, వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ కుటుంబాలకు, జాగింగ్ చేసే వారికి, ప్రకృతి ప్రియులకు విశ్రాంతి స్థలంగా…

అన్నదాత పోరాటంలో ఎర్రన్నలెక్కడ..?

“నిజానికి తెలంగాణలో కమ్యూనిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది..వారి పోరాటాలు జనాలకు ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ప్రజలకు, పార్టీలకు గ్యాప్‌ ఉంది. ఇలాంటి టైంలో ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇవాళా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం  లెఫ్ట్…

వైఫ‌ల్యాల చంద్ర‌బాబు తాజా విజ‌న్‌!

” ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఔట్‌సోర్సింగ్ కింద అప్ప‌గించే రీతిలో  గ‌తంలో తీసుకొచ్చిన పి-3 విధానం చాలా విమ‌ర్శ‌ల‌కు గురైంది.  ఈ పి-3 విధానానికి “ప్ర‌జ‌లు” అనే ప‌దాన్ని చేర్చ‌డం ద్వారా పి-4 విధానంగా మార్చి మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు వ‌ర్తింపజేశారు. నిజంగా  ఇదొక దుర్మార్గ‌మైన “కాల్ప‌నిక విజ‌న్” అనే చెప్పాలి. అంతేకాదు స‌మ్మిళిత అభివృద్ధి…

నేపాల్ దేశంలో అనూహ్య సంక్షోభం

“అంతర్జాతీయ వేదికలపై కూడా నేపాల్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతియుత పరిష్కారం కోరింది. చైనా సరిహద్దు భద్రత కోసం నేపాల్‌లో స్థిరత్వం అవసరమని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ నిరసనకారుల స్వేచ్ఛను గౌరవించాలని, బలప్రయోగం ఆపాలని హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితి అవసరమైతే మానవహక్కుల కమిషన్ ద్వారా విచారణ జరిపేందుకు సిద్ధమని…

పౌర సమాజం విస్మరిస్తున్న నిశబ్ద సంక్షోభం

 “మానసిక అనారోగ్యం భారతదేశంలో ఎక్కువగా నిషిద్ధ అంశంగా కొనసాగుతోంది.  ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలు చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం,…