సైన్స్తోనే సమాజాభివృద్ధి
ఈనాటి నాయకులు, ప్రభుత్వాలు గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, జరిగినదంతా అభివృద్ధి కాదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తల స్వార్థ రహిత కృషిని, ప్రగతిని, ఫలితాలను చిన్నచూపు చూడటం అవుతుంది. అంతేకాకుండా అశాస్త్రీయ భావాల ప్రచారం ప్రజల్లో ఊపందుకుంటోంది. ప్రజల సొమ్ముతో నడిచే విశ్వవిద్యాలయాల్లో అశాస్త్రీయ జ్యోతిష్యాన్ని (ఆస్ట్రాలజీ), భూత వైద్యాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారు.…
