Category ప్రత్యేక వ్యాసాలు

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

ఈనాటి నాయకులు, ప్రభుత్వాలు గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, జరిగినదంతా అభివృద్ధి కాదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తల స్వార్థ రహిత కృషిని, ప్రగతిని, ఫలితాలను చిన్నచూపు చూడటం అవుతుంది. అంతేకాకుండా అశాస్త్రీయ భావాల ప్రచారం ప్రజల్లో ఊపందుకుంటోంది. ప్రజల సొమ్ముతో నడిచే విశ్వవిద్యాలయాల్లో అశాస్త్రీయ జ్యోతిష్యాన్ని (ఆస్ట్రాలజీ), భూత వైద్యాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారు.…

వర్క్ ‌ఫోర్స్ ‌వృద్ధి కోసం…

మహిళల వివాహ వయస్సు 21 పెంచాలి.. కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచితే ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరతారని SBI నివేదిక వెల్లడించింది. ఇటీవలSBI చేసిన రీసెర్చ్ ‌దాని నివేదిక ప్రకారం, ఎక్కువ మంది మహిళలు వృత్తులకి సంబందించిన ఉన్నత విద్య అభ్యసించాలి అంటే మహిళల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు…

నీటి పరిరక్షణ సామాజిక బాధ్యత

నేడు ప్రపంచ  జల దినోత్సవం ‘‘నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ. జీవం జలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నాం..నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడి పోతుంటే..మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నాం. ’’ నీరు…

‘‌స్వరాజ్యం’ మాటే తుపాకీ తూట

‘‘తన పేరులోని స్వరాజ్యాన్ని నింపుకొని, బడుగుల అసలైన స్వరాజ్యం కోసం జమీందారీ వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన స్వాతంత్య్ర సమరయోధురాలు మన అచ్చ తెలంగాణ నల్గొండ మణిపూస మల్లు స్వరాజ్యం ఇకలేరని తెలిసి పార్టీలకు, సంఘాలకు, కులమతాలకు అతీతంగా భారతావని సమస్తం నిశ్శబ్ద నివాళిని అర్పిస్తున్నది. ‘నా మాట తుపాకీ తూట’ అని ప్రజల…

దాచేసిన సత్యాలు..!

‘‘ఆ  ‌సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో పోస్ట్ ‌చేయబడిన సీనియర్‌ ‌బ్యూరోక్రాట్‌ ‌వజాహత్‌ ‌హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్‌ ‌టెలికాస్ట్ ‌ద్వారా కాశ్మీరీ పండిట్‌లను ఉద్దేశించి జగ్‌మోహన్‌ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి…

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…

శతాబ్దపు జలాశయాలు అంతరించనున్నాయా..!

‘‘‌జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు.’’ (తెలంగాణ ప్రభుత్వం…

మాడభూషి జీవితం… నేటి తరానికి ఆదర్శం

నేడు మాడభూషి అనంత శయనం అయ్యంగార్ వర్ధంతి మాడభూషి అనంత శయనం అయ్యంగార్ ప్రముఖ న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడుగా, అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడిగా, వక్తగా, విశిష్ట పండితుడిగా, లోకసభ స్పీకర్ గా, పాత తరానికి చెందిన జాతీయ నాయకులలో విశిష్ట స్థానం దక్కించు కున్నారు. అయ్యంగార్ 1891 ఫిబ్రవరి 4 న…

‌ప్రతి క్షణం ఆనందమయం

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ ‌పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా…