Category ప్రత్యేక వ్యాసాలు

దాచేసిన సత్యాలు..!

‘‘ఆ  ‌సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో పోస్ట్ ‌చేయబడిన సీనియర్‌ ‌బ్యూరోక్రాట్‌ ‌వజాహత్‌ ‌హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్‌ ‌టెలికాస్ట్ ‌ద్వారా కాశ్మీరీ పండిట్‌లను ఉద్దేశించి జగ్‌మోహన్‌ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి…

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…

శతాబ్దపు జలాశయాలు అంతరించనున్నాయా..!

‘‘‌జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు.’’ (తెలంగాణ ప్రభుత్వం…

మాడభూషి జీవితం… నేటి తరానికి ఆదర్శం

నేడు మాడభూషి అనంత శయనం అయ్యంగార్ వర్ధంతి మాడభూషి అనంత శయనం అయ్యంగార్ ప్రముఖ న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడుగా, అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడిగా, వక్తగా, విశిష్ట పండితుడిగా, లోకసభ స్పీకర్ గా, పాత తరానికి చెందిన జాతీయ నాయకులలో విశిష్ట స్థానం దక్కించు కున్నారు. అయ్యంగార్ 1891 ఫిబ్రవరి 4 న…

‌ప్రతి క్షణం ఆనందమయం

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ ‌పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా…

అత్యంత ప్రాచీనమైనది హోలీ పర్వం

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగు నేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, ‘‘హోలిక’’ అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని…

ఉద్యోగ రంగంలో స్థానికతకు పట్టం

అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌నీటిపారుదలకు సంబంధిం చిన ప్రపంచ రికార్డు నెలకొల్పా డానికి సిద్దమవుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాఫల్యం చేయడంలో చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలీకృతం అవుతుం డగా, ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షతకు తెర దించుతూ, స్థానికత ఆధారంగా భర్తీలు పదోన్నతుల విషయంలోనూ పట్టిన పట్టు సడల…

కేజీబివి, సమగ్ర శిక్ష ఉద్యోగులను మరిచారేందుకు సారు?

“‌ప్రారంభంలో  సోషల్‌ ‌వెల్ఫేర్‌, ‌ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌, ‌రెసిడెన్షియల్‌,ఆర్‌ ‌వి ఎమ్‌ ‌లలో భాగంగా కే జీ బి వి లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్ర శిక్ష లో భాగంగా ప్రభుత్వ,లోకల్‌ ‌బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యా శాఖ అధికారి పరిధిలో నియామకం అవుతు,వారి పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు.6,7,8 తరగతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్‌ ‌చేసిన…

‌ప్రజారోగ్యానికి ఆర్థికానికి జనరిక్‌ ‌మందులే మేలు

వైద్యులు జనాలకు ఆయుష్షు పోస్తారు, ఆయుష్షు పెంచుతారు. అందుకే నారాయణులని, కనిపించేదేవ్లు•ని జనం కొనియాడుతారు. ఈ పవిత్ర కార్యం నిర్వహించబడే చోట వ్యాపారం చేస్తే ప్రజారోగ్యం ఏమైపోవాలి ? అందుకే అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహిస్తూ, మానవీయ దృక్పథంతో సామాజిక స్ప•హతో పాలకులు వ్యవహరించాలి. వైద్య విద్యంను పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా…