Category ప్రత్యేక వ్యాసాలు

ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా దిల్లీ

“అత్యంత కలుషిత 50 ప్రపంచ నగరాల జాబితాలో 35 నగరాలు ఇండియావే కావడం గమనించారు. అత్యంత గాలి కలుషిత 100 ప్రపంచ నగరాలలో 63 నగరాలు భారత దేశానికే చెందినవే అని తేల్చారు. ఉత్తర భారత నగరాలు, ముఖ్యంగా యూపి, హర్యానా రాష్ట్రాల నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా ఉండడం, అందులో న్యూఢిల్లీ అతి కలుషిత…

నవభారతం: తదుపరి 10 సంవత్సరాలు – సాంకేతిక దశాబ్ది- ‘టెకేడ్‌’ ‌గా పరివర్తన

“మనం నేడు కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. కోవిడ్‌ ‌తర్వాత మరియు ఇటీవలి రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం… ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం సాంకేతిక మార్పులకు మార్గాలను వెతుకుతోంది. కోవిడ్‌ అనంతర అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. కోట్లాది మంది భారతీయ యువకుల శక్తి మరియు అభిరుచి ద్వారా దాని…

సర్కారి వైద్యానికి జవసత్వాలు నింపండి..!

“ఏ ‌దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే ? వైద్య, ఆరోగ్యరంగానికి నిధులు బడ్జెట్‌లో పెంచాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యవసర వసతులు, యంత్రాలు, ఔషదాలు, వైద్య నిపుణులు, ఆ రంగంలోని అన్ని రకాల సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సి ఉంది. నేటి సర్కారీ దవాఖానాల దుస్థితికి…

మార్చి 23… అమర వీరుల దినోత్సవం

భారతదేశ చరిత్రలో మార్చి 23వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.  విప్లవవీరులైన సర్దార్‌ ‌భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయ బడిన రోజు 1931 మార్చి 23. ప్రత్యేక పాకిస్తాన్‌ ‌కావాలని 1940లో తీర్మానించిన రోజు మార్చి 23. పాకిస్థాన్‌ ఇస్లామిక్‌ ‌ప్రజాస్వామ్యమని 1956లో తీర్మానం చేసి అమలులోకి తెచ్చుకున్న రోజు మార్చి 23.విప్లవ వీరులైన సర్దార్‌…

సూర్యుని పిల్లలలో అసూయ, ద్వేషం ఉండదు

ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టాలని ఎదురుచూస్తున్న దంపతులు ఒక్క సారిగా సంతోషం వెళ్ళి విరిసింది. తన భార్య ఒక బిడ్డకు జన్మనిస్తోందని ఆ భర్త సంతోషానికి అవధులు లేక పోయాయి. క్షణాలుగానే 9 నెలలు గడిచి పోయాయి. ఆ ఇల్లాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. భగవంతుడికి  వీరి సంతోషాన్ని చూసి ఈర్శ పుట్టిందో ఏమో  బోసి…

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

ఈనాటి నాయకులు, ప్రభుత్వాలు గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, జరిగినదంతా అభివృద్ధి కాదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తల స్వార్థ రహిత కృషిని, ప్రగతిని, ఫలితాలను చిన్నచూపు చూడటం అవుతుంది. అంతేకాకుండా అశాస్త్రీయ భావాల ప్రచారం ప్రజల్లో ఊపందుకుంటోంది. ప్రజల సొమ్ముతో నడిచే విశ్వవిద్యాలయాల్లో అశాస్త్రీయ జ్యోతిష్యాన్ని (ఆస్ట్రాలజీ), భూత వైద్యాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారు.…

వర్క్ ‌ఫోర్స్ ‌వృద్ధి కోసం…

మహిళల వివాహ వయస్సు 21 పెంచాలి.. కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచితే ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరతారని SBI నివేదిక వెల్లడించింది. ఇటీవలSBI చేసిన రీసెర్చ్ ‌దాని నివేదిక ప్రకారం, ఎక్కువ మంది మహిళలు వృత్తులకి సంబందించిన ఉన్నత విద్య అభ్యసించాలి అంటే మహిళల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు…

నీటి పరిరక్షణ సామాజిక బాధ్యత

నేడు ప్రపంచ  జల దినోత్సవం ‘‘నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ. జీవం జలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నాం..నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడి పోతుంటే..మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నాం. ’’ నీరు…

‘‌స్వరాజ్యం’ మాటే తుపాకీ తూట

‘‘తన పేరులోని స్వరాజ్యాన్ని నింపుకొని, బడుగుల అసలైన స్వరాజ్యం కోసం జమీందారీ వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన స్వాతంత్య్ర సమరయోధురాలు మన అచ్చ తెలంగాణ నల్గొండ మణిపూస మల్లు స్వరాజ్యం ఇకలేరని తెలిసి పార్టీలకు, సంఘాలకు, కులమతాలకు అతీతంగా భారతావని సమస్తం నిశ్శబ్ద నివాళిని అర్పిస్తున్నది. ‘నా మాట తుపాకీ తూట’ అని ప్రజల…