Category ప్రత్యేక వ్యాసాలు

మట్టి అంతరించిపోతుంది ..

(మట్టి పరిరక్షణకై సద్గురు ప్రపంచ యాత్ర) సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలను నదులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలతల్లి. ఈ నేలను నమ్ముకొని.. నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు .. చివరకు సూక్ష్మక్రిములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల…

దేశ ద్రోహ చట్టం రాజ్యాంగ విరుద్ధం..

‘‘‌సుప్రీమ్‌ ‌కోర్ట్ ‌తనకున్న విశిష్ట అధికారమైన స్వీయ సమీక్షను ఉపయోగించుకోకుండా కేసును ప్రభుత్వ పునః పరిశీలనకు పంపించడం చట్టాలపై వ్యాఖ్యానించే భాద్యతను ప్రక్కకు పెట్టినట్లు అవుతుంది.  ఒకవేళ ప్రభుత్వము  నిజంగానే పరిశీలించి ఈ అణిచివేత చట్టం స్థానములో దొడ్డి దారిన మరియొక చట్టం తెస్తుంది  అని చారిత్రిక అనుభవము ద్వారా అనుమానిస్తున్నారు.’’ భాధ్యత  కంటె ముందు…

మతం ముసుగులో రాజకీయమా…!

నేడు దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై మతం రంగు పూయాలని చూస్తూ మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందలని ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోతుంది.. కానీ తెలంగాణ ప్రజలు అవివేకులు కాదని బీజేపీ నాయకులు గమనించాలి. ఇక్కడ ఉన్న బీజేపీ…

గ్రామ పంచాయితీల అభివృద్ధిలో కేంద్రప్రభుత్వ కృషి …

‘‘ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ సహకారం లేనిది తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగదు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గ్రామాల అభివృద్ధికి ఏ మాత్రం నిధులను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వంపై నేపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయింది.’’ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం…

‘రూల్‌ ఆఫ్‌ ‌లా’ ని నిర్ద్వందంగా అమలు చేయాలి..!

‘‘‌వేలాది పేజీల డాక్యుమెంటరీ, ఫోరెన్సిక్‌ ‌సాక్ష్యాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత, దాదాపు 140 మంది వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌చేసిన తర్వాత, నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందిని హత్య చేసినందుకు ‘‘సెక్షన్స్ 302 ‌r/w 34 IPC,, 201 r/w 302 IPC, 341 IPC,’ కింద విచారణను…

దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత…

‌విత్తనోత్పత్తి పెంచేలా… నకిలీల విత్తనాల పై ఉక్కుపాదం ..!

ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ ‌సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక…

బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్‌ ‌గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…

‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే…