Category ప్రత్యేక వ్యాసాలు

విశ్వమంతా వినాయకుడు

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్‌ అని పిలిచినా, రోమన్లు జేనస్‌ అని, ఈజిప్మియస్లు గునీస్‌ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు. ఒక చేతిలో గొడ్డలి,…

‘‘‌వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!…

‘‘ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్‌ ‌పొల్యుషన్‌ ‌పై ఇంకా జాగృతం అవటంలేదు.. ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్‌ ‌ల మోతమోగుతోంది.. తీన్‌ ‌మార్‌ ‌డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్‌..‌శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతతపారిపోతోంది.. చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు…

న్యాయ వ్యవస్థ సామాన్యునికి అందుబాటులో ఉండాలి !

‘‘ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి.’’ మన న్యాయవ్యవస్థ…

చేనేతకు చేయూత – తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు బాసట

‘‘‌చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు వారి మరణాంతరము ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నేతన్న బీమా పథకము ప్రారంభించింది. రైతు బీమా తరహాలో ఈ పథకము కూడా జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.‌సి.) ద్వారా అమలు చేయటం జరుగుతుంది. జీవిత బీమా సంస్థకు లబ్దిదారుల సంవత్సరం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది’’. రైతు…

15 ఏళ్ళ ఎన్టీవీ పాత్రికేయ ప్రయాణం …

న్యూస్‌ ‌ఛానల్‌ అం‌టే టీఆర్పీ రేటింగ్‌ ‌ల కోసం వెంపర్లాట కాదు…ఒక సామాజిక బాధ్యత అని గట్టిగా నమ్మిన వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి. జర్నలిజం అంటే ప్రజా గళాన్ని వినిపించటం. వార్త అంటే వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం. అందుకే సరిగ్గా 15 ఏళ్ల కిందట నరేంద్ర చౌదరి ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకుంది…

తోవ దప్పని ‘‘తోక పతంగులు’’

‘‘‌బతికెటందుకు దినాం సావుకెదురు బొయి అడుగడుగున పోరు జెండెత్తిన త్యాగాలశెరిత మనది.గసొంటి మట్టిల పుట్టినోళ్ళు యేండ్లకేండ్లు బందూకు బట్టని దినవంటున్నదా! జనం దండు గట్టని పల్లెలున్నయా!? గీ మట్టిల మొలిషిన శెట్లకన్న మర్లవడ్డ తుపాకులే ఎక్కువుంటయి. కన్నపేమను కడుపుల దాసుకొని ఇంటికో కన్నపేగును పోరుదారిన తోలిన అవ్వలెందరో గువ్వలోలిగె రాలి పోయిన కన్నబిడ్డ కోసం కంట…

వయోధిక పాత్రికేయుడు కూచి గోపాలకృష్ణకు నివాళి

సహృదయుడు, స్నేహశీలి, చతుర సంభాషణ ప్రియుడు, పాత్రికేయుల్లో పాతతరంవాడు, చిరునవ్వుల వదనం.. అయనే కూచి గోపాలకృష్ణ. ఎనభై అయిదేళ్లు ఆడుతూ పాడుతూ కలంకార్మికునిగా జీవితం గడిపి సరిగ్గా గత ఏడాది ఆగస్ట్ 27‌వ తేదీ స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌ ‌లో కన్నుమూసిన మిత్రునికి నివాళి. హైదరాబాద్‌ ‌మిత్రులకంటె విజయవాడ కేంద్రంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా…

బహుజన తాత్వికుడు

శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ ‌దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్‌ ‌తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…