Category ప్రత్యేక వ్యాసాలు

‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు. ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం…

నిర్బంధమే ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ ఆచూకి

మయన్మార్‌ ‌ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్‌   ‌శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ ‌లీగ్‌ ‌ఫర్‌ ‌డెమోక్రసీ  అధినేత్రి  ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ  ప్రజాస్వామ్య మయన్మార్‌ ‌కోసం ఉద్యమిస్తూ  సైనిక జుంటా ప్రభుత్వంచే అన్యాయంగా   అత్యధిక కాలం పాటు నిర్బంధంలో కొనసాగారు.  ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికి కూడా నిర్బంధమే ఒక జీవితంగా  జీవిస్తున్నారు’.…

ప్రజాస్వామిక సమాజంలో టీచర్ల పాత్ర

దేశానికి ఆదర్శంగా గొప్పగా విలసిల్లాల్సిన మొదళ్ళు ఇప్పుడు నిస్తేజంగా నిస్సత్తువగా అప్రజాస్వామిక అశాస్త్రీయ మూఢ అంధ విశ్వాసాలకు కేంద్రంగా మారాయా? అన్న సందేహం కలుగుతున్నది.దేశ భవిష్యత్తును రూపొందించేవి పార్లమెంటులు కావు.. పాఠశాలలే అన్న జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మహాశయుడి ఆశయం కానీ.,  తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపొందించ బడుతుందన్న డా.డిస్‌ ‌కొదారి  మాటలన్నీ తిరగబడుతున్నట్లు కనబడుతున్నవి.1888…

‌ప్రపంచ ఆహార సంక్షోభంతో భారత ఆహార భద్రత ముడిపడి ఉందా..!

ప్రతికూల వాతావ రణాలు, యుద్ధాలతో గత ఏడాదితో పోల్చితే నేడు ప్రపంచ ఆహార పదార్థాల ధరలు 13 శాతం కరువు పెరగడంతో పేద వర్గాలు అర్థాకలితో అలమిటించే దుస్థితి ఏర్పడింది. బియ్యం, గోధుమలు, బార్లీ, వంట నూనెలు, తృణ ధాన్యాలు, పప్పుల వంటి సరుకుల ధరలు ఇటీవల పెరగడంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు…

కేసీఆర్‌ ‌ముందస్తు వ్యూహంతో… రేవంత్‌ ‌పదవికి ముప్పులేదు..!  

‘‘‌మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా…

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరి పోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…

అంతా రాజకీయం

‘‘‌శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని  ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా…

అం‌తరంగ భావ సముద్రం…

అనుభూతితో పరవశించే ఆత్మ ఉంటే కవిత్వం ప్రవాహమవుతుంది. మంద్రంగానో, దీర్ఘ శ్రుతిలోనేదో కవిలో నిరంతర భావ ఘంటిక మ్రోగుతూనే ఉంటుంది. కళ్లనిండా నీలాకాశాన్ని నింపుకుని ప్రకృతి దృశ్య సంయోగాన్ని విచ్చుకున్న పుస్తకంలా మార్చి ప్రగాఢ నీలిమలకు సమున్నత భావాలను అద్ది గగన హృదయంతో ఆవిష్కరించిన కవిత్వం అందించే ఆత్మానుభూతి శాశ్వతంగా నిలుస్తుంది. పసితనాన్ని పసిగట్టే స్పర్మలా,…