Category ప్రత్యేక వ్యాసాలు

సమకాలీన సమాజపు ప్రతిబింబం…

తనదైన సహజ అభివ్యక్తితో ఆలోచనాత్మకంగా కవిత్వం రాసే సీనియర్‌ ‌కవులలో వేణుశ్రీ ముఖ్యులు. అభ్యుదయ భావాలతో, సామాజిక దృక్పథంతో, తెలంగాణ స్పృహతో వేణుశ్రీ ఎన్నో రచనలు చేస్తున్నారు. తమ మనుమడు వరేణ్యుని ఉద్దేశించి వేణుశ్రీ రాసిన గ్రంథం వరేణ్యశతకం. సరళమైన పదాలలో సార్ధకమైన భావాలను కుదిర్చి మేలిమి పద్యాలు రాయడంలో వేణుశ్రీలోని నిపుణతకు వరేణ్య శతకం…

‘‘ దేశ భవిష్యత్తును మార్చే శక్తి విద్యార్థులదే ’’

‘‘‌నేడు విద్యార్థులు సినిమాలు, షికార్లతో కాలం వెల్ల తీస్తున్నారు.నిత్యం వాట్సాప్‌,‌పేస్‌ ‌బుక్‌,ఇం‌స్టాగ్రాం, ట్విట్టర్‌ ‌లలొ విహరిస్థువు న్నారు.దేశ భక్తి, సయితం సన్నగిల్లు తుంది. వస్థ్రాధారన, మార్చుకుంటూ, గడ్డములు మీసములు పెంచుతూ విదేశీ సంస్కృతి ని అలవాటు చేసుకుంటూ వుంటున్నారు. కాలేజీ లకు డుమ్మా కొట్టడం, పార్క్, ‌పబ్బు లకు వెళ్లి టైం పాస్‌ ‌చేయడం, విచ్చల…

పుస్తకం మస్తకాన్ని స్ఫృశించాలి

ఆలోచనా శక్తి, వివేకం కేవలం మంచి పుస్తకాలను చదవడం వలనే ఏర్పడతాయి. గతతరం నీతివంతంగా జీవించిందంటే దానికి కారణం  మంచి విషయాలను వినడం,చదవడం వంటి మంచి లక్షణాలవలన సాధ్యపడింది. నేటి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.మానవ సంబంధాలు ధ్వంసమై,విలువలు మృగ్యమై నగ్నత్వం నాట్యమాడుతున్న నేటి తరుణంలో మనకు కర్తవ్య నిర్దేశనం చేసే గురువు కావాలి. అలాంటి గురువే…

మునుగోడు ఓటమితో తీవ్ర నైరాశ్యంలో బీజేపీ ..!

రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నిక ఏదైనా కేసీఆర్‌ ‌వ్యూహామే.టీఆర్‌ఎస్‌ ‌రెండుసార్లు అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ ‌వ్యూహాలే విజయానికి కారణం. రాజకీయాలన్నాక ఎన్నికల్లోనే కాదు, ప్రతి వ్యవహారంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు పోవలసి ఉంటుంది.ఈ దేశం సర్వమత సంగమం,బీజేపీ తన రాజకీయ అవసరాలకోసం హిందువులను అడ్డుపెట్టుకొని రాజ్యం ఏలుతుంది.తెలంగాణ భిన్న మతాల నిలయం.అన్న విషయాన్ని జ్ఞానం ఉన్న…

కానరాని మీడియా స్వేచ్చ…

‘‘‌నేడు మీడియా సంస్థలను డబ్బులు సంపాదించే పెట్టుబడి దారులు నడుపుతున్నారు తప్ప సంపాదకులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా. పోతోంది. సంపాదన, అధికారం ధ్యేయాలైన మీడియా నిర్వాహకులు వార్తలను అమ్ము కోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ కారణంగానే గతంలో, ప్రస్తుతం ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిచడం కొనసాగు తున్నది.’’…

తెలుగు సినిమాకు వన్నెలద్దిన అభినవ అల్లూరి

‘‘‌మానవత్వంతో మూర్తీభవించిన ఘట్టమనేని మంచి నటుడు, బాధ్యతగల పౌరుడు, వివాదాలెరుగని వీరుడు, అభిమానుల గుండెల్లో నిలిచిన అద్వితీయుడిగా 2,500లకు పైగా అభిమాన సంఘాల మనసు దోచిన మన నటశేఖరుడు నేటి తరం నటీనటులకు దిక్సూచిగా నిలిచారు.’’ (టాలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌నటశేఖరుడు కృష్ణ అంతిమ శ్వాస వార్తకు స్పందనగా) నిన్నటి టాలీవుడ్‌ ‌తార రాలిపోయింది. యన్టీఆర్‌,…

మన యువ తరాలకు మన బడులు ఇచ్చే భద్రత ఏది?

‘‘ఇం‌కా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్‌ ‌గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్‌ ‌లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ ‌వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్‌ ‌వసతులు లేకపోవడం…

అదుపుతప్పుతున్న- అందమైన బాల్యం

‘‘‘‌నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. కానీ, నేడు బాల్యం అదుపుతప్పుతోంది. వయసుకు మించిన ఆలోచనలతో పరుగులు పెడుతూ, జీవితానికి అర్థం ఏమిటో తెలియక, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ, ఏమి సాధించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ పని చెప్పినా, చేయాలన్నా పెద్దల మాటకు ఎదురు చెప్పడమే. పిల్లలందరికీ నేడు ఆనవాయితీగా మారిపోయింది. పిల్లలు నేడు…

తెలంగాణపైన మోదీకి ఎంత ప్రేమో…!!!

తెలంగాణ పైన ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చింది. తెలంగాణ ప్రజలపైన ఈగ కూడా వాలనిచ్చేదిలేదనీ ..వారిని తిడితే ఊరుకునేదిలేదని ఆయన చేసిన హెచ్చరికలో ఏదో కొత్తదనం కనిపించింది. తెలంగాణపైన మోదీ వ్యతిరేక భావనతో ఉన్నా డంటూ ఇంతవరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తన ప్రసంగాల్లో తిప్పికొట్టిన విధానం కేవలం తెలంగాణ ప్రజలనేకాదు, కేంద్ర, రాష్ట్ర…