Category ప్రత్యేక వ్యాసాలు

మా అధినేతల వ్యక్తిత్వ హననమే స‌ర్కారు ల‌క్ష్యం

– కాంగ్రెస్‌, ‌బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం – కక్ష సాధింపు చర్యలంటున్న బీజేపీఆర్‌ఎస్‌ ‌నేతలు     (మండువ రవీందర్‌రావు) ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో బిఆర్‌ఎస్‌ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ఏసిబికి అనుమతించడంపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు భగ్గుమంటున్నారు. ఇది కాంగ్రెస్‌, ‌బీజేపీ…

శ్రీ బాగ్ ఒడంబడిక ఇంకా ఎందుకు కెలుకుతోంది?

   “శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దురదృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఫలితం హళ్లికి హళ్లి…

వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

(నవంబర్ 20వ తేదీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ) “పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.” – ” డాక్టర్ “బి’ ఆర్’ అంబేడ్కర్” పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది . పుస్తకం…

ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం…

ఆకలి మరియు యుద్దాలతో ఛిద్రమౌతున్న ప్రపంచ బాల్యం

“ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి…

అభ్యుదయవాది అయ్యవారు రామయ్య

నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు.  పూలే   ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు.…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…

కాంగ్రెస్ భవిష్యత్ పై నీలినీడలు..!

 దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే  కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు…

బీజేపీ ‘వ్యూహ’ రహస్యం!… ఐదేళ్లు సీఎంగా ఉంటారా?

 రెండేళ్ల ఒప్పందం తెరపైకి! బీహార్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా, గందరగోళంగా మారాయి. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, ఆయన అధికారం ఐదేళ్లు నిలిచేనా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీ నితీశ్ నాయకత్వాన్నే అంగీకరించడం…