Category ప్రత్యేక వ్యాసాలు

ఫాస్ట్ ఫుడ్స్ తో పరేషాన్

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టం గా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా,ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందరిని ఆకర్షిస్తుంటాయి.ప్రతి రోజూ ఫాస్ట్…

సూర్య భగవానుని జయంతి రథ సప్తమి

ఆరోగ్య ప్రదాయిని ఆదిత్యుని పూజ సూర్య గమనమే కాల వేగానికి ప్రమాణం. సూర్యుడు వేసే ప్రతి అడుగు కాల వేగానికి, కాల గమనానికి కొలబద్ద. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదం. కాలము,. దైవమూ కంటికి కనబడనివి. కాలానికి…

పూల బతుకులు

నీ బతుకు,నా బతుకు, మనందరి బతుకు ఈ పూల బతుకు తీరే చెల్లీ…. మనకు, పూలకు పుట్టడం,పూయడమే వేరు వేరు కానీ పూల జీవితం,మన జీవితం ఒక్కతీరే శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు శవాల ముందు చిటికేస్తూ విధిలేక ఆడుతున్న మన బతుకులు గౌరవానికి పూలది,మనది ఒకటే అవసరానికే పూలైనా,మనమైనా అక్కర తీరిందా… ఇద్దరి బతుకు…

విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ ‌గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను రెప్పపాటు…

సమస్యలు తక్కువ, ఆదాయం ఎక్కువ

పంటలు  మంచి ఉత్పత్తి కోసం సరైన నేల ఎంపిక చేయాలి. తద్వారా  పంట నుంచి సకాలంలో మంచి ఉత్పత్తిని పొందవచ్చు. దీనితోపాటు పంట నాణ్యత కూడా బాగుండాలి. కాబట్టి నల్ల నేలలు ఏ పంటకు ఉపయోగపడుతుందో ప్రతి రైతు తెలుసుకోవాలి. మొక్క అభివృద్ధికి నేల పాత్ర చాలా ముఖ్యమైనది. వివిధ పంటలలో వివిధ రకాలైన నేలలు…

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఉత్కృష్ట స్థానం

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం  భారత రాజ్యాంగ అమలు దినమైన. జనవరి 26 రోజును గణతంత్ర దినంగా జరుపు కుంటారు. పొట్టకూటికోసం, వ్యాపారం పేరుతో, మన…

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

నేడు జాతీయ పర్యాటక దినం అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించి నంత వరకు , శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ ‌జిల్లానే…

పారదర్శకత గల ‘ఈసీ’ నియామకం జరగాలి..!

శేషన్‌ ‌సంస్కరణల అమలకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు  హక్కుతో నచ్చినవారికి  అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే…

హర్షధ్వానాలు

అపజయానికి సిద్ధ పడితేనే.. విజయ ద్వారం దొరికి తీరు.. గెలుపుకు నమ్మకమే పునాది ! సదాలోచనలు స్వచ్ఛందంగా రావు ఈగల్లా గుంపులా ముసురుకోవు ముక్కోటి చీమల దండులా పాకవు ఆకాశంలో నల్లని కాకుల్లా ఎగిరిరావు ! రాజహంసల్లా విజయాలోచనలు.. అరుదుగా తాకును మనసుకు తాకినపుడే ఒడిసి పట్టి గెలువు ! క్షీరసాగర మధనం చివర్లోనే కదా..…