Category ప్రత్యేక వ్యాసాలు

సాగు నీటి రంగంలో నవ శకం

మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకుకారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు  కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌, ‌రీ  డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ఈ జలవిజయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక…

కెసిఆర్‌ ‌మరో సృష్టి‘భారత్‌ ‌భవన్‌’

      ‘‘ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్య్ర భారతావనిని అభివృద్ధి పర్చుకునేందుకు రాసుకున్న రాజ్యాంగాన్ని కేంద్ర పాలకులు విస్మరిస్తున్నారన్నది ఆ రాష్ట్రాల ఆరోపణ. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒకతీరు న్యాయం, ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మరో తీరు న్యాయాన్ని కనబరుస్తున్న తీరుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. సమర్థమైన నాయకుడెవరైనా…

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

‘‘‌విద్యుత్‌ ‌రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి ఈ ప్రభుత్వం నెట్టివేస్తుంది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్‌ ‌సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసు కున్నప్పటికి భవిష్యత్‌ ‌లో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం…

స్వరాష్ట్రంలో… పరిశ్రమలకు స్వర్ణయుగం…

ఇప్పటివరకూ 2 లక్షల 64 వేల 956 కోట్ల రూపాయల పెట్టుబడులు 15 రోజుల్లోనే అనుమతులు పాస్‌….‌దశ దిశలా..తెలంగాణ వికాస హేల… వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల సంఖ్యలో ఉద్యోగాలు.. సులభ వాణిజ్యంలో నం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం.. ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం. పరిశ్రమలు వర్ధిల్లాలి, ఉపాధి పెరగాలి, తెలంగాణ పచ్చబడాలి.. ఇదే…

పర్యావరణ పరిరక్షణ మానవుని కర్తవ్యం

‘‘ప్రకృతి లేకుంటే మానవ మనుగడ లేదు.సమస్త జీవకోటి నివసించేది ఈ ప్రకృతి ఒడిలోనే.మానవులు జంతువులు సైతం ప్రకృతి ప్రేమికులే. ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత ముమ్మాటికి మానవునిదే. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాత్రులు కావాల్సిందే.’’ మొక్కలను పెంచాల్సిందే: పర్యావరణాన్ని కాపాడాలంటే మనం ఏదో టన్నుల బరువును మన ఒంటిపై మోయాల్సిన పనిలేదు, బాధ్యతగా మొక్కలను పెంచి…

సావులెవలియి? సంబురాలెవలియి?

తెలంగాణ రాష్ట్రం సాధించి పదేండ్ల యిందని సంబురాలు జేయబట్టె! పదేండ్లల్ల యేపాటి సంబుర మయిందని?యెవల్లకు సంబురమయిందని?  యెవలు సంబురంగ వున్నరని!? కండ్ల ముందు కనిపించే బిడ్డలు కండ్ల ముందే బుగ్గాయె!శీకాంతు , యాదయ్య , కిట్టయ్యలే గాదు,ఎంతమంది నీళ్ళు, నిధులు ,నియామకాల వచ్చే బతుకు తెలంగాణ కోసం వేల మంది ఇండ్లూ ,సదువులు కొలువులూ ఇడిశి…

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఇక్కడి పల్లెలు,పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.పరిస్ధితులు మెరుగయ్యేంతవరకు నష్ట పోవడానికి కూడా తెలంగాణ రైతాంగం సిద్ద పడే పరిస్థితి.అయితే ఈ సంక్షోభం నుంచి తెలంగాణ వేగంగానే బయటపడగలిగింది.ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో నిర్మించిన నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించడంతో మిగులు ఏర్పడింది.ఈ…

ప్రగతి ప్రస్థానంలో రైతు దుస్థితి

‘‘‌సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు…

రైతుబంధు ఇప్పుడు దేశానికే బంధు…!

భారతదేశం వ్యవసా యక దేశం,గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని సార్లు అభివృద్ధివైపు పయనించిన అనేక సార్లు అధోగతికి నెట్టినాయి. మంచి దేవుడెరుగు కానీ, చెడు మాత్రం కళ్ళముందు సాక్షాత్కరి ంచింది.ఉమ్మడి రాష్టంలో వ్యవ సాయ రంగం సంక్షోభానికి వర్షాభావం కారణమైతే, కొన్నేళ్లుగా సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రానికి సంబందించిన…