Category ప్రత్యేక వ్యాసాలు

వేదికపై రాళ్ల వర్షం కురిసిన జంకని సింహంవలే గర్జించిన కవితాచార్యుడు

నేడు  దాశరథి కృష్ణమాచార్య  జయంతి 1944లో ఓరుగల్లు జిల్లాలో  ఆంధస్రారస్వత పరిషత్తు ప్రథమ  వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కవులు, కళాకారులు కవి సమ్మేళనం జరపడానికి పూనుకున్నారు. కవి సమ్మేళనం జరుగుతున్న విషయాన్ని నాటి రజాకారులు పసిగట్టారు. సమ్మేళనాన్ని ఆపేందుకు వ్యూహం పన్నారు. దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి , తెలుగు భాషా సంరక్షకులు,…

‌సిగ్గు పడుదామా..

‘‘కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ  మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత…

సత్యానికి గెలుపన్నది సత్యంరా మానవుడా..! ప్రజాకవి దాశరథి

‘‘నావియక్సు కిరణాల  కళ్ళేమో – నాకేం తెలుసు, లోకమా ? కంటికి కనిపించిందంతా కైతగా రాసేస్తున్నాను’’ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లా చిన్న గూడూరు (ఈ గ్రామమిప్పుడు మహబూబాబాద్‌ ‌జిల్లాలో ఉంది) గ్రామంలో జన్మించాడు.  చిన్నతనంలోనే పద్యాలు అల్లడం నేర్చిన ఈ కవి, రచయిత నిజాం ప్రభువును…

తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌పోరాటం… నేటికీ స్ఫూర్తి దాయకం.

భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేరెన్నిక గన్న 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతావనిలో ప్రారంభం అయినా దాని ప్రభావం దక్షిణ భారతదేశానికీ విస్తరించింది. ఈ తిరుగు బాటుకు నిజాం పరిపాలనా ప్రాంతమైన హైదరాబాద్‌ ‌కు సంబంధాన్ని సూచించే చారిత్రక అంశమే తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌మార్గదర్శక జీవితం. ఆధునిక మారణ ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక…

‌నిశ్శబ్ద ప్రమాదం రేడియోధార్మిక కాలుష్యం

పర్యావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల రూపంలో చేరడంతో జీవకోటి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి తోసివేయడం అనాదిగా జరుగుతోంది. అణ్వాయుధాల విస్పొటనం, న్యూక్లియర్‌ ‌వ్యర్థాలు, రేడియోధార్మిక ఖనిజాల గనులు, రేడియోధార్మిక ఉపయోగాలు, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ, రేడియోషన్‌ ‌పరీక్షలు, కాస్మిక్‌ ‌కిరణాలు, న్యూక్లియర్‌ ‌వ్యర్థాలు, రక్షణరంగ అణ్వాయుధాలు, న్యూక్లియర్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లలలో ప్రమాదాలు లాంటి…

ఆన్‌లైన్‌ ‌మోసాలు..జాగ్రత్తగా ఉండండి…

ఎప్పుడైతే బ్యాం కింగ్‌ ‌రంగం డిజిటి లీకరణ జరి గిందో ఖాతా దారులు నగదు లావీ దేవీలు ఇంటి నుండే జరుపు తున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతా దారులు ఆన్‌లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్‌ ‌పరిస్థితులలో చాలా మంది ఆన్‌లైన్‌ ‌వైపే మొగ్గుచూపారు. ఇదే…

ఫలితాల ఆధారిత విద్యలో చతికిలపడ్డ ఉన్నత విద్య!

ఫలితాల ఆధారిత విద్య అనేది విద్యా వ్యవస్థలోని ప్రతి భాగాన్ని లక్ష్యాల (ఫలితాలు) చుట్టూ ఆధారం చేసుకునే విద్యా సిద్ధాంతం. విద్యా అనుభవం కోర్స్ ముగిసే సమయానికి, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలి. ఒబిఇ లో ఏ ఒక్క నిర్దేశిత శైలి బోధన లేదా మూల్యాంకనం లేదు; బదులుగా, తరగతులు, అవకాశాలు మూల్యాంకనాలు అన్ని విద్యార్థులు…

తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాల గణనీయమైన విస్తరణ!

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రంలో “ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు” విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వైద్య సదుపాయాలు, హాస్పిటల్ల నిర్మాణాలు, సరికొత్త వైద్య, ఆరోగ్య విధానాలు, పధకాలు ఈ వైద్య సదుపాయాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాని…

పంతుళ్ళ ప్రమోషన్లు పట్టాలెక్కేది ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయ పదోన్నతులు జరిగాయి. గత ఎనిమిది సంవత్స రాలుగా పంతుళ్లు ప్రమోషన్స్ ‌కై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి వేసవిలో పదో న్నతులు ఉంటాయని ఎదురు చూడడం ఎండమావిలా వాళ్ళ ఆశ లు ఆవిరి కావడం శరా మామూలు అయింది. రాష్ట్రంలో పాఠశాల…