Category ప్రత్యేక వ్యాసాలు

1969 తెలంగాణా ఉద్యమం

33.జనధర్మోవిజయతే జూన్ 2:  నెత్తురోడిన వరంగల్లు రోజు 2014 జూన్ 2 తెలంగాణ అధికారికంగా అవతరించిన రోజు. అర్థశతాబ్దం నుంచి పోరాడిన జనం తెలంగాణను సాధించారు. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ నాడి వరంగల్లు నగరంలో 1969 జూన్ 2న  వరంగల్ జిల్లా ప్రజాసమితి పిలుపుననుసరించి వరంగల్ పోస్టాఫీసు ముందు సత్యాగ్రహం జరిగింది. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం. అరుసం కొమురయ్య, నరసింహార్య, భూపతి కృష్ణమూర్తి పార్సి యీశ్వరయ్య, వెలిశాల కనకయ్య, గోపీ కిషన్ లాహోటీ ప్రభుృతులు నాయకత్వం వహించారు. పోస్టాఫీసు వద్ద పోలీసులు వీరిని చెదరగొట్టటానికి లాఠీఛార్జి చేశారు. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం, భూపతి కృష్ణమూర్తి, గోపీకిషన్ వగైరాలకు లాఠీలవల్ల గాయాలు తగిలాయి.   ఖండన అయినా సత్యాగ్రహులను చెదరగొట్టలేకపోయిన పోలీసులు కాల్పులు జరపగా శ్రీ చంద్రమౌళి, షేక్ ఫకీరు చనిపోయారు. మరునాడు…

తెలంగాణా సాంస్కృతిక సలహామండలి ఏమైంది?

“విగ్రహాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లోనూ తెలంగాణా ముఖ్యమంత్రి పై ప్రముఖ సమైక్య వాద నటులు పొగడ్తల వర్షం కురిపించారు. ఉభయకుశలోపరి,మంచిదే. కానీ,రెండేళ్ళ కాలపరిమితి ముగిసినా తెలంగాణా ఉద్యమకారులపై ఉన్న కేసులను రద్దు చేశారా? తెలంగాణా ఉద్యమ కారులకు ఇస్తామన్న నాలుగు వందల గజాల ఇంటి స్థలం మాటేమిటి? తెలంగాణా…

అడవులను దాటి వచ్చిన అన్నలకు.. గౌరవం ఇవ్వడమే మన ఆశ్రయం

“ఈ మార్పులో భాగమవుతున్న మాజీ కార్యకర్తలు గౌరవం పొందాల్సిన జీవితం వారి హక్కు. లీగల్ అవుతున్న వారిని స్వాగతించాలి. అవమానం కాదు.. ఆత్మగౌరవం ఇవ్వాలి. అనుమానం కాదు. మళ్లీ జీవించడానికి బలం ఇవ్వాలి. చట్టబద్ధ జీవితంలోకి అడుగు పెట్టిన వారిని ‘మాజీలు’గా కాక… ‘మళ్లీ మనవాళ్లుగా’ చూడాలి. సమాజం, ప్రభుత్వం, మీడియా ఈ ముగ్గురూ కలిసి…

నిజాల వెలుగులోకి రావడానికి ప్రయత్నిద్దాం

కులం పేరుతో, మతం పేరుతో నిజమైన జాతిని నిర్మించలేరు. నిజానికి కొద్ది మంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, అవకాశవాదంతో సమర్ధించే దేశభక్తి, మూడభక్తి ,మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఇతర మతాలకు,సామ్యవాదానికి వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అధికారంలో కొనసాగుతున్నాది . బీజేపీ మరియు ఆ పార్టీ…

అంబాసిడ‌ర్ కార్ల‌నుంచి ప్రైవేట్ జెట్‌ల వ‌ర‌కు…

village meeting copy

“అస‌లు నేడు మ‌నం నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం వైపున‌కు పురోగ‌మిస్తున్నామా? లేక ఎన్నికైన‌వారి నిరంకుశ త్వాన్ని భ‌రించే వైపున‌కు ప‌య‌నిస్తున్నామా? ప్ర‌తి ఒక్క‌ళ్లం అడ‌గాల్సిన ప్ర‌శ్న ఇది. ఎక్క‌డైతే అధికారాన్ని కొనుగోలు చేస్తారో, ఎక్క‌డైతే అధికారాన్ని ప్ర‌జాభిమానంతో క‌ష్ట‌ప‌డి సంపాదించ‌డం ఉండదో అక్క‌డ రాజ‌కీయ నాయ‌కులు చ‌క్ర‌వ‌ర్తులు మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తారు. ప్ర‌జ‌లు కేవ‌లం వోటు బ్యాంకుగా మిగిలిపోక…

నిర‌స‌న హ‌ద్దు దాటితే…

When Protest Crosses the Line

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీకి హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుత ఆహ్వానం ప‌ల‌క‌డ‌మే కాదు, త‌న‌ ప‌ట్ల చూపిన అభిమానం పుల‌క‌రింప‌జేసి వుంటుంది. నిజానికి గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ మ‌న‌దేశంలో మూడు రోజుల పాటు నాలుగు న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాల్సివుంది. అవి వ‌రుస‌గా కోల్‌క‌తా, హైద‌రాబాద్‌,…

రేవంత్ ప్రజా పాలనకు ప్రజామోదం ..!

“ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్టే 151 బస్సులకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే విధంగా పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినే పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చింది.హైటెక్‌ సిటీలో ,పర్యాటక ప్రదేశాల్లో, జిల్లా కలెక్టరేట్లో…

మానవ హక్కుల రక్షణ అందరి బాధ్యత

“ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ‘స్వాతంత్ర తో కూడిన మానవ హక్కులు సమానంగా ఉన్నప్పుడే మానవ హక్కుల లక్ష్యం నెరవేరుతుంది. దేశములోని అన్ని రాష్ట్రాలలో ఏర్పడ్డ మానవ హక్కుల కమిషన్ హక్కుల సంరక్షణ కొరకు చేర్యలు చేపడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను సుమో టో గా తీసుకుంటున్నాయి. 2019 లో తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాల్లో 18 మంది…

వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు లేని దేశం

“చైనాలో నన్ను ఆశ్చర్యపరచిన మరో విషయం.. అక్కడ ఎవరికీ వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు లేకపోవడం. అక్కడ ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటివి అక్కడక్కడా కూడళ్లలో పెట్టి ఉన్నాయి. అవసరమైన వాళ్ళు అక్కడే పోల్ కు ఏర్పాటు చేసిన స్కానర్ లో స్కాన్ చేసి తీసుకెళ్ళవచ్చు. తమ పని అయి పోయాక మరో స్టాండులో…