Category ప్రత్యేక వ్యాసాలు

బిజెపి ఊసే లేదు.. పవర్‌ .. ‌పథకాలే ప్రథాన ఎజండాగా..

‌కాంగ్రెస్‌ ‌టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో  బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు…

సమైక్యతా మూర్తి మన సర్దార్‌

నేడు ‘‘సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి’’ సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖామంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 31 అక్టోబర్‌ 1875న నాడియాడ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, జవేర్‌భాయ్‌…

ఉమ్మడి నిజామాబాద్‌లో కారుజోరు

కెసిఆర్‌ ‌పోటీతో ఊరూరా ప్రచారహోరు… గతంలో ఎప్పుడూ కానరాని హుషారు ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్‌, ‌బిజెపి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా బిఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నెలకొంది. కామారెడ్డి బరిలో బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పోటీకి దగడంతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కానవస్తోంది.కామారెడ్డి పోటీ ప్రభావం కాస్తా ఉమ్మడి…

తొమ్మిదేండ్ల ప్రగతి నివేదన ప్రజామోదం..!

తెలంగాణ ఉద్య మంలో నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరా ష్ట్రంలో ఉద్యమ నేత, నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలం గాణ అవసరం ఎందుకో నిరం తర చర్చ జరిగిలా ఆనాడు బహిరంగసభలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విశ్వం వ్యాప్తం…

నాటి సరస్వతి నిలయాలు నేటి అజ్ఞాన కేంద్రాలు

ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలుతో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తూనే  ఉంది.  ఉద్యోగాలు లేక కాదు అందుకు తగ్గ పని చేసే వాళ్ళు లేక. ప్రభుత్వ విశ్వ విద్యాల యాలల్లో దశాబ్ద కాలంగా శ్మశాన ప్రశాంతత నెలకొంది. ప్రభుత్వం విశ్వ విద్యాలయాల్లో నియామకాలు మరచి పదిహేను సంవత్సరాలయ్యింది. మెరుగైన జీతాలు…

సరిహద్దులు లేని సామాజిక మాధ్యమాలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుం టున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగు తున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటు లోకి వచ్చాయి. అధునాతన సెల్‌ ‌ఫోన్లు, వాటి ద్వారా ప్రధాన స్రవంతిలోని మీడియాను…

నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి,  విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు  చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో…

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం -కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు

మధుకు కాంగ్రెస్‌ ‌కండువా కప్పిన ఏఐసిసి చీఫ్‌ ‌ఖర్గే ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరుకు మధు…కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా ప్రచారం…? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పటాన్‌చెరు నియోజక వర్గంలోని చిట్కూల్‌ ‌సర్పంచి, ఎన్‌ఎంఆర్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ ‌రాజకీయ భవిష్యత్‌ ‌విషయంలో ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక చెప్పిందే నిజమైంది.…

తిరుగుబాటుకు చిహ్నం కొమురం భీమ్‌

ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబర్‌ 28)  83 ‌వ వర్థంతి బ్రిటిష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌ ‌స్టేట్‌లో విప్లవ నాయకుడు భీమ్‌, ఇతర గోండు నాయకులతో కలిసి, 1930ల సమయంలో రాచరిక రాష్ట్రంలోని తూర్పు భాగంలో హైదరాబాద్‌లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన తక్కువ తీవ్రతతో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కొమురం భీమ్‌ ‌బ్రిటీష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌…