కార్తీకం పరమ పవిత్రం
ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైభవోపేతంగా పూజలందుకుంటాడు. 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది..కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిస పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీకశుద్ధ ఏకాదశికి ఎంతో విశిష్టత…



