Category ప్రత్యేక వ్యాసాలు

ఇండియా కాంట్‌ బ్రీత్‌..! 

“అరావలి నుంచి హైదరాబాద్‌, బస్తర్‌ నుంచి బెంగాల్‌ వరకూ, హిమాలయాల నుంచి హిందు సముద్రం వరకూ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంతో ఆప్పటి వరకూ దిల్లీకే పరిమితం అయిన వాయు కాలుష్యంతో దేశం మొత్తం గ్యాస్ చాంబర్‌గా మారుతుంది. .కేంద్రం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రజా పోరాటలు ఒక్క మార్గం..ప్రజలు చైనత్యమై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే…

స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరేదెప్పుడు?

“స్వచ్ఛ భారత్ కింద కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని సుమారు ₹62,009 కోట్లను ఖర్చు చేశారు. అయితే, నిర్మాణాల సంఖ్యను పెంచుకుంటూ పోవడంలో ఉన్న ఉత్సాహం, వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడంలో లేదు. నీటి సౌకర్యం లేకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం చేయకపోవడం వల్ల వేల సంఖ్యలో నిర్మించిన టాయిలెట్లు నేడు…

బంగ్లాదేశ్‌లో పేట్రేగిపోతున్న మతోన్మాదం!

Communalism is on the rise in Bangladesh!

“ప్రస్తుతం బంగ్లాదేశ్‌ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్‌ బాల్‌ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు.…

సుస్థిర అభివృద్ధికి సుపరిపాలనే ప్రాణాధారం

Good governance is the lifeblood of sustainable development

భారతదేశం వంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి అనేది కేవలం గణాంకాలకు పరిమితం కాకూడదు. అది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి. ఈ లక్ష్య సాధనకు ‘సుపరిపాలన’ అనేది ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన పునాది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు…

యువతి ప్రాణం తీసిన తప్పటడుగు

“యువతకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవద్దు. సహాయం అడగడం బలహీనత కాదు. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి మీ పిల్లలు నిజం చెప్పడానికి భయపడుతున్నారంటే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. వినే మనసు, భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. సైకాలజీ చెబుతుంది ప్రేమ, భావోద్వేగాలు సహజం. వాటిని…

పేపర్‌ బాయ్‌ నుండి ముఖ్యమంత్రి దాకా..

 “చైనా యుద్ద సమయంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, యశ్వంత్‌రావు చవాన్‌ను ప్రత్యేకంగా దిల్లీకి రప్పించుకొని రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించడంతో మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మారొతిరావు కన్నంవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఒక తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు.  20 నవంబర్‌…

ఆంధ్రా తెలంగాణా ఎంఎల్యేల సమావేశం

34 జనధర్మో విజయతే   జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

” రైతు బతుకులు బాగు పడే దెప్పుడు “

“యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల…