Category ప్రత్యేక వ్యాసాలు

ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన బీజేపీ

డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది.  కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో  శ్రమశక్తి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7…

శ్రీరామచంద్రుడికి అక్షర నీరాజనం

శ్రీ రాముడు, హిందువుల ఆరాధ్య దేవుడు, తన అద్భుతమైన లక్షణాలు మరియు గుణాలకు ప్రసిద్ధి చెందాడు.  ఆయన జీవితం మానవాళికి ఒక ఆదర్శం గా నిలిచింది,  ధర్మం, నీతి, సత్యం యొక్క అమోఘమైన శక్తితోఅద్భుతమైన శక్తితో కూడిన వ్యక్తి.  ఆయన రాక్షసులతో యుద్ధం చేసి, వారిని ఓడిరచగలిగాడు.  ధార్మిక నిబద్ధత రాముడు ధర్మం పట్ల ఎంతో…

సూర్యుడా..ఓ సుధాకరుడా..!

ఉగ్గుపాలతో ఉద్యమాన్ని జీర్ణం చేసుకుని పీపుల్స్‌ వారే ఉచ్ఛ్వాస  నిశ్వాసలుగా ప్రాణం పోసుకున్నవాడు శంకర్‌ అమరత్వాన్ని  ముద్దాడి ఆశయాలని కలగంటూ ఆటల్లో పాటల్లో అమరుల గీతాన్ని ఆలపించిన వాడు అతడు అమరుడు కాక ఏమవుతాడు మరి వయసులో వరిగింజ అయితే నేమి  మనసు మహా సముద్రం పుట్టుక అట్టడుగు వర్గపు బాయిలో వేస్తేనేమి అగ్నిపర్వతమంత శక్తిని…

హృదంతరాళపు అలజడి…

మనిషి మనిషికీ మధ్య భావాల సేతువును నిర్మిస్తున్న నిరంతర శ్రామికుడు కవి. శబ్దాల శిలల్లోని తన భావాల కలలకు ప్రతిరూపంగా మనిషిని జాగ్రత్తగా చెక్కే పనిలో నిమగ్నమైన అతనొక విశ్వశిల్పి. ప్రశ్నలు వేలకు వేల సంఖ్యలో ఉన్నా సమాధానం  ఒక్కటేనని, జీవనాలు వేరువేరైనా జీవితం మాత్రం ఒక్కటేనన్న జీవనకాల స్పష్టతను సాధించిన కవి కవిత్వం నమ్మకమై…

నేటి నుండి నామినేషన్‌ల పర్వం షురూ…

పరాకాష్టకు చేరిన ఆరోపణలు…ప్రత్యారోపణలు ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్‌   రేవంత్‌ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్‌ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 : నేటి నుండి నామినేషన్‌లు మొదలవనుండగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి…

పిల్లి శాపనార్థాలు…

కెసిఆర్‌తో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు కూడా శాపనార్థాలకు అలవాటు పడ్డారు. గత పదేళ్లుగా రాజ్యం అనుభవించిన వారు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. అధికారం పోయిందన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ అంతా ఆగం అయిపోయిందన్న రీతిలో గగ్గోలు పెడుతు న్నారు.  వారు లేకుంటే రాష్ట్రం  అతలాకుతలం అవుతుందనీ, అభివృద్ది ఆగిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ…

దునియా అంత యుద్ధమయమేనా…?

ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా…? ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి, నిలకడగా ఉండలేక పోతున్నాయి, ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని ఆలోచిస్తున్నాయి. ఎందుకు దీనికి కారణం.. ఆయుధ పోటీనేనా…? లేక అగ్రరాజ్యాలు తెర వెనుకనుండి…

తెలంగాణలో భూదానోద్యమం …

ఆచార్య వినోబాభావే భూదాన్‌ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యం.. ఆచార్య వినోభాభావే, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిం దని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు.  భారతదేశ…

దేశ సమస్యలపై స్పష్టమైన హామీ ఏదీ?

దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్‌ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ…