Category ప్రత్యేక వ్యాసాలు

మోదీ పలాయనవాదం !

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుంటి. తాము అధికారంలో ఏయే మంచి పనులు చేశామో.. ఎవరెవరనికి మంచి జరిగిందో..ప్రజలకు ఏ రకంగా మేలు జరిగిందో చెప్పాలి. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ జిఎస్టీ, నిరుద్యోగం, ఉపాధి రంగాలపై ఎలాంటి…

ధనం చుట్టూ మూగుతున్న జనం…

వర్తమాన, రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషణ చేస్తే, చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి. రాజకీయాలు ప్రజాసేవకు కాకుండా ప్రజలపై అధికారం చెలాయించడానికి, అవినీతికి రాచబాటలా మారుతున్నాయి. చిత్తం విత్తం మీద  కేంద్రీకరించబడిన సమాజంలో మానవ  సంబంధాలన్నీ ఆర్ధిక చట్రంలో ఇరుక్కుపోయాయి. ధనం చుట్టూ జనం మూగుతున్నారు. డబ్బును బట్టి చుట్టరికాలు పుట్టుకొ స్తున్నాయి.…

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో…

విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!

యుఏఈ, అరేబియన్‌ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా  దుబాయ్‌ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని…

‘వృద్ధ’ జపాన్‌ చూపు ‘యువ’ భారత్‌ వైపు!

మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’భారతంలో 66 శాతం (అనగా 80.8 కోట్లు) జనాభా 35 ఏండ్ల లోపు ఉన్నారని, 18 – 35 మధ్య వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్ల లోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. 15 – 29 వయస్సు…

దేశం దశ, దిశ…ఏ వైపు..?

ఓ వైపు  సంకల్ప్ పత్ర   ‌పేరుతో మోదీ గ్యారంటీ మరో వైపు పాంచ్‌ ‌న్యాయ్‌, ‌పచ్చీస్‌ ‌గ్యారంటీ పేరుతో కాంగ్రెస్‌ ఆశ్వాసం ప్రజలు శాశ్వతంగా తమచెప్పుచేతుల్లో ఉండాలనే దిశగానే నాయకుల ధోరణి సాధికారత, స్వావలంబన ఉత్తి మాటేనా..ప్రజల్లో మార్పు వొచ్చేనా..? ఏ ‌దేశమైనా స్థిరమైన అభివృద్ధి దిశగా పయనించాలన్నా, దేశ ప్రజలు శాంతి, సుఖ…

మైండ్‌ గేమ్‌ రాజకీయాలు !

తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్‌ కు ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరం. ఇప్పుడున్న అంచనాల మేరకు ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు. అయితే కనీసం ఓ నాలుగైదు ఎంపి సీట్లు గెలిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే ఇప్పటికే అనేకమంది బిఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు.…

ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా సివిల్‌ సర్వెంట్స్‌ సేవలు!

రేపు జాతీయ పౌర సేవకుల దినోత్సవం (నేషనల్‌ సివిల్‌ సర్వెంట్స్‌ డే) సందర్భంగా… భారత ప్రభుత్వంలో ప్రధాన విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులు లేదా సివిల్‌ సర్వెంట్స్‌ ‘‘స్టీల్‌ ఫ్రేమ్‌ ఆఫ్‌ ఇండియా’’ అంటూ 21 ఏప్రిల్‌ 1947న స్వతంత్ర భారతంలో తొలిసారి పౌర సేవకులను ఉద్దేశించి భారత ప్రథమ హోమ్‌ మినిస్టర్‌ సర్దార్‌ వల్లబ్‌…

రైతుల చుట్టూ రాజకీయం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సుమారు కోటికి పైగా ఉన్న రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రైతుల మీద, వ్యవసాయ రంగంపైన వల్లమాలిన అభిమానాన్ని కనబరుస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలు ముందు…