Category ప్రత్యేక వ్యాసాలు

పాల్కురికి సోమనాథ తెలుగు విశ్వవిద్యాలయం!

తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగ 1985 డిసెంబర్‌ 2 నాడు ప్రారంభమైంది. తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, కళలు అధ్యయన, అధ్యాపనలతో పాటు, పరిరక్షణ, పరిశోధనలు ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన సంస్థ ఇది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు తెలుగు అకాడెమీ మినహా అన్ని అకాడెమీలను రద్దు పరచి ఆ ఊరుమ్మడి బాధ్యతలు…

రాష్ట్రాలపై కేంద్రం వివక్ష.. అభివృద్ధికి శాపం!

నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరం..  బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలి. అంతే కాని రాష్ట్రాల మీద పెత్తనం చలాయించే విధంగా కేంద్రం వ్యవహరిస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. రాష్ట్రాలు కూడా దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి…

పౌరసత్వ చట్ట సవరణలతో మేలు జరిగేనా?

పౌరసత్వం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక అవుతుంది.  పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అమలులోకి రావడం ద్వారా నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది.  పౌరసత్వం సగటు పౌరుడికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. స్వేచ్ఛగా జీవించడం మొదలు, వోటు…

పిన్న వయసులోనే ప్రధానియైన రాజీవ్ గాంధీ

40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ గాంధీ అప్పట్లో చిన్న  వయస్కులైన నేతల్లో ఒకరు. అలాగే ఆయన తాత, నెహ్రూ కుటుంబంలో… జ‌వ‌హ‌ర్‌లాల్ తొలి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు, ఆయన తల్లి ఇందిరా గాంధీ 1966లో మొద‌టిసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8…

అన్నిటికీ తెలంగాణ ఆదర్శమన్న బిఆర్‌ఎస్‌…

రెండు ప్రధాన ఎన్నికల్లో ప్రతిష్ట కోల్పోవడంతో పార్టీకి వెన్నుదన్నుగా నిలువాల్సిన నాయకులంతా పలాయనం చిత్తగించారు. ఒకరు ఇద్దరు అంటూ ఇప్పటి వరకు పది మంది ఎంఎల్‌ఏలు, ఆరుగురు ఎంఎల్‌సీలు పార్టీ వీడిన వారిలో ఉన్నారు. వీరిలో చాలా మంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర ఉన్నత పదవులను అనుభవించిన వారు కావడం విశేషం.…

ప్రగతి గతికి ఒక ప్రతీక..!

బ్రిటన్‌ భౌతిక దురాక్రమణ నుండి మన భారతదేశం  విముక్తమైన తరువాత  దశాబ్దాలు  గడిచాయి,   శతాబ్దాల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికా వడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం.  భారతజాతి దాదాపు మూడువేల మూడు వందల ఏళ్లపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణలను తిప్పికొట్టడానికి సంఘర్షణ జరుపవలసి వచ్చింది. సహస్రాబ్దుల ఈ…

కనీస హక్కులకు నోచుకోని పోలీసు వ్యవస్థ

బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమీషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలను సేకరించడం, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటం, ఉన్న వాటిని అభివృద్ధి చేయటం గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు…

బడి వంట బాగు పడేదెలా!?

 తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం చేతనే అమలులో అనేక రకాల గందరగోళానికి గురవుతున్నది. మధ్యాహ్న భోజనం వంటను ప్రస్తుతం స్థానిక మహిళా సంఘాలు నిర్వ హిస్తున్నాయి. నిర్ధారించిన మెనూ వండటానికి కేటా యించిన నిధులు ప్రస్తుత ధరవరలకు చాలకపోవటం, అరాకొరా నిధులు కూడా…

విశిష్ట వ్యాస ల‌హ‌రి…

తెలంగాణలో పేరెన్నిక‌గ‌న్న సాహిత్య సంస్థ‌ శ్రీ‌లేఖ సాహితి. వ‌రంగ‌ల్లు కేంద్రంగా మ‌హ‌త్త‌ర సాహిత్య సేవ‌లందిస్తున్న ఈ సంస్థ‌కు సార‌ధ్యం వ‌హిస్తున్న సుప్ర‌సిద్ధ సాహితీవేత్త డాక్ట‌ర్ టి శ్రీ‌రంగ‌స్వామి ఆ సంస్థ ప‌క్షాన ఎన్నో క‌వితా సంపుటులు, ప‌రిశోధ‌నా గ్రంథాలు, క‌థా సంపుటులు, వ్యాస‌సంక‌ల‌నాల‌ను వెలువ‌రించారు. ఆ కోవ‌లోనే వెలువ‌డిన వ్యాస సంపుటి వెలుగుల గుత్తి. ప‌రిశోధ‌నాత్మ‌కంగా…