Category ప్రత్యేక వ్యాసాలు

యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత…

మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా? సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు…

టార్గెట్‌ ‌హరీష్‌ ‌రావేనా?

రేవంత్‌ ‌రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి! సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు సిద్ధిపేటపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌స్థానికంగా మరింతగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరగనుందా? హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు ‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌ ‌స్టోరీ… (ఎ.సత్యనారాయణ రెడ్డి) సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

మనసు తడి…

విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్‌ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో…

‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్‌ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం  ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను  తదాత్మీకరణం చెందుతూ  షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్‌ పక్రియగా మలచటం నరేందర్‌…

రక్షణ లేని హక్కులు..!

చట్టాల్లో ఉన్న గందరగో ళానికి మినహాయిం పులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించ దగిన కేసుల్లోనూ  బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి…

న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార…

ఆంధ్రాలో వేధనకు గురౌతున్న బ్యూరోక్రాట్లు

బ్యూరోక్రాట్లు చట్టానికి లోబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారథులుగా ఉండాలి. అంతేకాని కీలుబొమ్మలుగా ఉండరాదు. అదే సమయంలో పాలకులు చేసిన తప్పిదాలకు తానా అంటే తందానా అంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా బాధ్యతలను విస్మరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లలో  ఐపీఎస్‌,  ఐఏఎస్‌ అధికారులను అపహాస్యం చేసే విధంగా అధికారంలోకి వొచ్చిన చంద్రబాబు సర్కార్‌…

చెదపట్టిన చట్టాలకు కొత్తరూపం వొచ్చేనా?

సంప్రదాయ పారిశ్రామికత నుండి ఆధునికతను సంతరించుకోవడంతో శారీరక శ్రమ కంటే మేధస్సుకు, విజ్ఞానానికి, ఆలోచనలకు, విశ్లేషణలకూ ప్రాధాన్యత పెరిగింది. రెండు వందల ఏళ్ల క్రితం అక్షరాస్యత లేని వారు, సాక్షరాస్యులు మాత్రమే కార్మికులుగా చేరేవారు, వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది, మనస్సుతో ఆలోచించి చేసే పనులకు వేరే వర్గాన్ని నియమించుకునేవారు. దాదాపు రెండు వేల…