Category ప్రత్యేక వ్యాసాలు

రామాయణ, భారత నాయకత్వ లక్షణాలు సమాజానికి మార్గదర్శకం

“ఈ ఇతిహాసాల సందేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఎంతో ప్రాసంగికం. ఈరోజు మనం రాజ్యాల కాలంలో లేము. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వ వ్యవస్థీకృత పాలనలో జీవిస్తున్నాము. అయినప్పటికీ సమాజం స్థిరంగా ఉండాలంటే బాధ్యతాయుతమైన, స్పందించే, దూరదృష్టి గల నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో పదవి మాత్రమే నాయకత్వాన్ని నిర్ధారించదు. ఆ…

ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు.. అభివృద్ధి సమాధి బడ్జెట్..!!

“ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గరాడీ ఎలా ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల ముచ్చట అలాగే ఉంది.. భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, దావోస్ లండన్ అమెరికా పర్యటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని కాంగ్రెస్ చెపుతుంది.. అందులో వాస్తవం ఏంటో ప్రభుత్వ ఐటీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతుంది..…

ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

“తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఈనాటి సాయంత్రం ఊరిలోని బండ్లను అలంకరించి మంచి ఎడ్లను పూన్చి కొంతదూరం ఊరేగిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమినాడు విద్యా, పౌరుష, ప్రతిపత్ తిలక, ధనావ్యాప్తి, సర్వాప్తి, చతుర్యాగ, చతుర్మూర్తి దేవమూర్తి, నదీ, లోక, శైల, సముద్ర, ద్వీప, సప్త మూర్తి, సప్తసాగర మున్నగు ప్రతాలను అచరించా లని చతుర్వర్ణ చింతామణిలో పేర్కొనబడింది.”…

ఉగాది ప్రగతి పునాది కావాలి

Ugadi as the Foundation for Progress and Renewal

“నేడు ప్రారంభమవుతున్నది పరాభవ నామ సంవత్సరమైన పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పంచాంగ సంప్రదాయంలో సంవత్సరాల పేర్లు ప్రతీకాత్మకాలు మాత్రమే అవి పూర్తిగా మంచి చెడు నిర్ణయించవు. పరాభవ అనే పదానికి ఓడిపోవడం అనే అర్థం ఉన్నప్పటికీ లోతుగా చూస్తే  మనం చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం అని కూడా భావించవచ్చు..” ఉగాది…

జీవన పోరాటం..

“ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపులు. సుదీర్ఘ కాలం పాటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం జీవన్ రెడ్డికి అశనిపాతంలా మారింది. దశాబ్ద కాలంగా ఎవరితోనైతే పోరాడారో, ఎవరి విధానాలను ఎండగట్టారో, అదే వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.…

పోచంపాడు ప్రాజెక్టును ధ్వంసం చేసిన కుట్ర

“కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంపై అన్ని విధాలా చిన్నచూపే చూస్తోంది. అది ఎంతమాత్రం సమంజసం కాదని తెలంగాణ నిద్రిస్తున్న ఢిల్లీ పాదుషాలకు తెలియచెప్పాలి. తెలంగాణ అభివృద్ధికీ, ఈ పంచవర్ష ప్రణాళికలకూ అంతగా పొత్తుకుదరదు. దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో సమానంగా ఈ ప్రదేశం అభివృద్ధి గాంచాలంటే రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలి. మామూలు పంచవర్ష…

సోమంచి ‘సాహిత్య యజ్ఞం’ శాస్త్రి

“సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు…

యుద్ధాన్ని నిలప‌గ‌లిగేది చ‌మురు ధ‌ర‌లు మాత్ర‌మే!

“ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధంలో సహేతుకత ఎంత అనేదాన్ని నేను ప్రశ్నించడం లేదు. కాకపోతే ఇంతటి ఘోర తప్పిదం (స్కూల్‌పై దాడి) జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎందుకు ముగించలేదనేదే నా ప్రశ్న. మూడు క్షిపణులతో 100 మంది అమాయకులైన స్కూల్ పిల్లలను హతమార్చి, “అపారనష్టం” అని పేర్కొంటున్న ఈ ప్రపంచం జీవించడానికి…

కేయూ మాజీ వీసీ ‘లింగమూర్తి ‘మానవతావాది’ ..!

“తెలంగాణ ఏర్పాటు ప్రకటన, వెనక్కి తీసుకున్న క్రమంలో సాగుతున్న ఉద్యమకారుల, పోలీసుల వైరుధ్యంలో నా విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగుపెడితే నా ఉపకులపతి పదవికి రాజీనామా చేస్తానని,ఉద్యమకారుల, విద్యార్థులు పక్షాన నిలిచి తన ఆకాంక్షను జయశంకర్ శిష్యుడుగా నిలబడ్డారు.” సామాజిక హక్కుల నేత, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స లర్ ప్రొఫెసర్‌ నాగిశెట్టి లింగ మూర్తి…