Category పీపుల్స్ ‌మీడియా

కాలువల నిర్మాణ కార్మికులకు రక్షణ పరికరాలు కల్పించాలి

Canal construction workers should be provided with protective equipment.

మురుగు వర్షపు వరద ఇతర నీరు రోడ్డులపై నిరంతరాయముగా పారడానికి రవాణాకు అంతరాయం లేకుండా జరగడానికి వంతెనలు భూగర్భ కాలువలు నిర్మిస్తుంటారు. ఇందులో పని చేసే కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వహిస్తుంటారు. భయంకరమైన దుర్వాసన మనుషుల మల విసర్జన ప్రవాహంలో పనిచేస్తూ నిర్మిస్తుంటారు. వీరికి దుర్వాసన నుండి అరికట్టడానికి ముఖానికి మాస్కులు…

మాకు వైద్య సహాయం అందించండి సార్.. 

ఈమధ్య ప్రసారమాద్యాలు పత్రికలు, సోషల్ మీడియాలలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు బిడ్డలు అని చూస్తున్నాము.  సంతానం ఎందుకు పట్టించుకోవడం లేదంటే వారి అవసరాలు తీరిపోయాయి గొప్పగా సంపాదన ఓ స్థాయికి  ఎదిగి సంఘంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నాం అనే  భావన  కానీ  కని పెంచిన తల్లిదండ్రులను విస్మరించడం శోచనీయమైన విషయం. ప్రస్తుత బిడ్డలు తాము కూడా భవిష్యత్తులో…

హైదరాబాద్ వారసత్వానికి ముప్పు

ప్రభుత్వ నిర్లక్ష్యం అంచున పబ్లిక్ గార్డెన్ 150 సంవత్సరాలుగా నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ నగర మధ్యలో సస్యశ్యామలమైన ఊపిరితిత్తులుగా నిలిచి ఉంది. 22 ఎకరాలకు విస్తరించిన ఈ చారిత్రక ఉద్యానవనం నగర పౌరులకు శ్వాసనిచ్చే హరిత వనరుగా, వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ కుటుంబాలకు, జాగింగ్ చేసే వారికి, ప్రకృతి ప్రియులకు విశ్రాంతి స్థలంగా…

తిరుమల దర్శనం దివ్యంగా కల్పించాలి

కలియుగ వైకుంఠమైన తిరుమలకు ఆపదమొక్కులవాన్ని దర్శనానికి ప్రతి హిందువు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్తుంటారు తమ కష్టాలను కడ తీరుస్తాడని అపారమైన నమ్మకం! అలిపిరిలో భద్రతా కారణాలతో ప్రతి భక్తున్ని మరియు వారి వెంట ఉన్న సంచులను సామాగ్రిని నిశితంగా పరిశీలిస్తారు. ఇది అత్యంత అవసరం కానీ వయోధికులు స్త్రీలు పిల్లలు తమ తమ సంచులను ఇతర…

మెట్రో పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ కు లిఫ్ట్ ఎస్కులేటర్ ఏర్పాటు చేయాలి

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా రోడ్డు రవాణా రద్దీని నివారించుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో రైలు అందుబాటులోనికి తీసుకొని రాబడింది.   దీనివలన కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు  కలుగుతున్నవి.  హైదరాబాద్ మెట్రో రైల్వే  జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబిఎస్ వెళ్ళుటకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్న విధముగా సరాసరి…

ప్రాథమిక సౌకర్యాల కొరత

నాంపల్లిలోని ప్రజా ఉద్యానవనంలో సీనియర్‌ ‌సిటిజన్ల విభాగానికి చెందినవారు నిరసన తెలిపారు. వారు మరుగుదొట్లలు, తాగునీరు, వ్యాయామ సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రక్తపోటు, షుగర్‌, ‌గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ ఉద్యానవనానికి వచ్చే వారు ప్రాథమిక సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదులోని ఇతర పార్కులలో లభిస్తున్న…

తవ్వి వదిలేసిన రోడ్డు

‘‘సరూర్‌ ‌నగర్‌ ‌బస్‌ ‌స్టాప్‌ ‌పక్క వీధిలో గత రెండు నెలల క్రితం తవ్వి వదిలేసిన రోడ్డు. నడవలేక ప్రమాదాల పాలవుతున్న వ్రద్ధులు, వికలాంగులు, ద్విచక్ర వాహన దారులు. ఎన్ని సార్లు ఫోన్‌ ‌చేసి నా స్పందించని కార్పొరేటర్‌/‌మున్సిపల్‌ అధికారులు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం..’’  …