Category జాతీయం

ప్రధాని మోదీతో కేరళ సీఎం విజయన్‌ రహస్య ఒప్పందం

అవినీతిలో కూరుకుపోయిన కేరళ సీఎం..ఆయన కుటుంబం ప్రధానిగా రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారం ఖాయం రాహుల్‌ నియోజకవర్గం వాయనాడ్‌లో రైతులతో సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి వాయనాడ్‌, ఏప్రిల్‌ 18 : కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బంగారం స్మగ్లింగ్‌లో విజయన్‌ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆశ్చర్యాన్ని…

ఎన్‌కౌంటర్‌లో 29 మృతదేహాలు లభ్యం

30 ఆయుధాలు..భారీగా సామాగ్రి స్వాధీనం విలేఖరుల సమావేశంలో బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ తెలిపారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో…

బీజేపీకి 150 సీట్లు కూడా రావు..

ఈసారి ఎన్నిక‌ల్లో మేం తిరుగులేని మెజార్టీ సాధిస్తాం.. కాంగ్ర‌స్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 17 : రాబోయే ఎన్నికల్లో ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి 150 సీట్ల మార్కును దాటబోదని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు.  లోక్‌సభ ఎన్నికల తొలి విడత…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్‌ఘఢ్‌ కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్‌ ధృవీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలోని…

దేశవ్యాప్తంగా తనిఖీల్లో మొత్తం 4 వేల 650 కోట్లు స్వాధీనం

సంచలనంగా ఎన్నికలు ప్రారంభం కాకముందే రికార్డ్‌ స్థాయిలో లెక్కా పత్రాలు లేని సొత్తు స్వాధీనం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్‌ ఫేస్‌ పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై రివ్యూ పిటిషన్‌

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సవ్నిక్షించాలం టూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్న సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్‌ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ…

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండా ఉచిత రేషన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా వృద్ధులకు రూ.5 లక్షల వరకు వైద్యసేవలు, తక్కువ ధరకు ఔషధాలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై క్యాలెండర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

కవితకు మూడురోజుల సిబిఐ కస్టడీ

అనుమతించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్‌ 15‌వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్‌ 15‌న ఉదయం 10 గంటలకు తిరిగి…

పదేళ్లుగా దేశాభివృద్దికే అంకితం

అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సత్యదూరం రాజకీయనేతల విచారణ కేసులు 3 శాతం మాత్రమే మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ త్వరలోనే జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రహోదా పునరుద్దరణ : కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని న్యూ దిల్లీ/శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌లోక్‌సభలో భాజపా వరుసగా రెండుసార్లు మెజార్టీని సాధించి ఏర్పాటు చేసిన తమ…