Category జాతీయం

కుల, మత ప్రాతిపదికన ప్రచారం మానుకోండి

బీజేపీ సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలి కాంగ్రెస్‌ ‌రక్షణ దళాలను రాజకీయం చేయవొద్దు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే 22 : కులం, సంఘం, భాష, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం మానుకోవాలని బుధవారం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల కొరకు భారతదేశ…

హ్యాట్రిక్‌ విజయం సాధించబోతున్నాం

ఇండియా కూటమి బలహీనతే మా బలం రామాలయాన్ని బుల్‌డోజర్లతో కూలుస్తామంటున్న కూటమి బుల్‌డోజర్ల ఉపయోగం యోగి నుంచి తెలుసుకోవాలి యూపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు లక్నో, మే 17 : రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం…

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌

పోటీలో వరుసగా మూడోసారి పాల్గొన్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, యూపీ సిఎం యోగి, టీడీపీ అధినేత చంద్రబాబు వారణాసి, మే 14 : సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్‌ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్‌ వేశారు. కేంద్ర మంత్రులు, కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా.. ఉదయం…

లిక్కర్‌ కేసులో కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ తీర్పు మే 6కు వాయిదా న్యూ దిల్లీ, మే 2  : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ,…

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు కంప్యూటర్‌లు, ప్రింటర్‌, నిత్యవసర వస్తువులు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, మే 01 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబుజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు, ఏడుగురు…

లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ కరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల పక్రియ మొదలయ్యిందని, ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో…

బీజేపీ మళ్లీ వొస్తే రాజ్యాంగం విచ్ఛిన్నం

దేశాన్ని 22-25 బిలియనీర్ల చేతిలో పెట్టాలనేదే వారి కోరిక కోట్లాది మంది పేద ప్రజల హక్కులను కాపాడాలనేదే కాంగ్రెస్‌ అభిమతం ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే మహిళలకు నెలకు రూ.8500 మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 30…

ఛత్తీస్‌ఘఢ్‌లో మళ్ళీ నెత్తుటేరులు

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎదురుకాల్పులు.. 10 మంది మావోయిస్టులు మృతి..  ధృవీకరించిన బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 30 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం నారాయణ్‌ పూర్‌లోని అబూజ్‌మడ్‌ దండకారాణ్యంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది.…

దేశం నుండి కుటుంబ పాలనను పారదోలాలి

మోదీతోనే సుస్థిర పాలన సాధ్యం ఇండియా కూటమిలో ఎవరికి వారే ప్రధాని అవినీతితో జైళ్లపాలవుతున్న కూటమి నాయకులు పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ. 10 వేల కోట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఇండియా కూటమిలో…