Category జాతీయం

రాజ్యసభలో గందరగోళం..

జగదీప్‌ ‌ధన్‌కడ్‌,‌మల్లిఖార్జున్‌ఖర్గేల మధ్య మాటల యుద్ధం న్యూదిల్లీ, డిసెంబర్‌ 13 : ‌రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. చైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కడ్‌.. ‌ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ‌ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్‌లో ఉన్న…

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ యావత్‌ తెలంగాణ స్వప్నం

వెంటనే ఏర్పాటు చేయండి ి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : కాజీపేటలో ఇంటిగ్రేటెడ్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం భేటీ…

రూ.1,800 కోట్ల పెండిరగ్‌ గ్రాంట్‌ విడుదల చేయండి

ఏపీ నుంచి రావాల్సిన రూ.408 కోట్లు ఇప్పించండి.. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల నిధుల వసూలు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ లోని వెనుకబడిన జిల్లాలకు పెండిరగ్‌లో ఉన్న రూ.1,800…

ర‌హ‌దారుల నిర్మాణాల‌కు అనుమతులివ్వండి.

ఆర్ఆర్ఆర్ సాంకేతిక‌, ఆర్థిక అనుమ‌తులు ఇప్పించాలి హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరు లైన్ల విస్త‌ర‌ణ డీపీఆర్ ఆమోదించండి. జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి.. న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన…

పోలీస్‌ ‌బేస్‌ ‌క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…

ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపులు

అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం న్యూదిల్లీ, డిసెంబర్‌7 : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్‌ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కు పంపిన ఆ మెసేజ్‌ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్‌ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర…

దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు

Farmers who have again stepped up in Delhi

డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం నేడు పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్ ‌ముట్టడికి రైతు సంఘాల పిలుపు న్యూదిల్లీ, నవంబర్‌ 2 : ‌కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్…

మానవత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం

నారాయణగురు చూపిన మార్గంలో నడవాలి.. సమగ్ర సర్వే, ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్స్ ‌కు ఆయనే స్ఫూర్తి కేరళలో నారాయణ గురు ఓపెన్‌ ‌వర్సిటీ సెమినార్‌ ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌మానవ జాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని సందేశం ఇచ్చి..…

ఐక్యతే మన ఆయుధం..

పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం పార్టీ విజయమే తమ గెలుపుగా భావించాలి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా లేవు పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు ఈవీఎంలపై పలు అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, నవంబర్‌ 29: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతానికి…