Category జాతీయం

నీటి కేటాయింపులపై బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి…

 ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ-1956 సెక్ష‌న్ 3ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి…  గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల‌పై అభ్యంత‌రాల‌తో జ‌ల్‌శ‌క్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖ‌లు  పోల‌వ‌రం ముంపుపై నిర్దేశిత స‌మ‌యంలో ఐఐటీతో అధ్య‌య‌నం  నీటి పారుద‌ల శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 15 :  తెలంగాణ‌కు అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం…

బీఆర్ఎస్‌ అంటే బి ‘ఆర్ఎస్ఎస్’

బిజెపి అంటే భారతీయ ఝూటా మాటల పార్టీ స్వాతంత్య్రానికి వ్య‌తిరేకంగా మాట్లాడే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి… మోహ‌న్ భాగ‌వ‌త్ పై మోదీ చ‌ర్య‌లు తీసుకుంటారా? దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వేదిక  ఏఐసీసీ కొత్త  కార్యాల‌యం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 15 : బీఆర్ఎస్ అనేది బీ ఆర్ఎస్ఎస్ అని, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్…

కిషన్‌ ‌రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓం ‌బిర్లా చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు…

దిల్లీ ఎన్నికలకు మోగిన నగారా

10న నోటిఫికేషన్‌ ‌విడుదల 17 వరకు నామినేషన్ల స్వీకరణ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ ‌దిల్లీ  అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో ఆలోపే నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో…

సుప్రీంలో ప్రభుత్వం కేవియట్‌ ‌పిటిషన్‌

ఫార్ములా ఈ కార్‌ ‌రేసు కేసు కీలక మలుపు ‌కెటిఆర్‌కు ముందే  పిటిషన్‌ ‌దాఖలు చేయడంతో ఖంగు ‌ఫార్ములా ఈ కార్‌ ‌రేసు కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెవియేట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం…

ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ మందుపాతర పేల్చిన మావోయిస్టులు

తునాతునక‌లైన‌ జవాన్‌ల వాహనం ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్లు మృతి మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. బీజాపూర్‌ హాస్పిటల్‌కు  తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి  6 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవాన్‌ల వాహనాన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐఇడి మందుపాతర పేలి ఒక…

నలుగురికి మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలు

Major Dhyan Chand Khel Ratna award

డి.గుకేశ్‌, ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌మను బాకర్‌ ఎంపిక అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక అర్జున అవార్డుల్లో  దీప్తి, యర్రాజీలకు చోటు ‌క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం..…

రైతుసంఘాల తీరుపై సుప్రీం సీరియ‌స్‌

దల్లేవాల్‌కు వైద్య సాయం అందకుండా అడ్డంకులెందుకు? త‌క్ష‌ణమే చికిత్స అందించాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు న్యూదిల్లీ, డిసెంబర్ 28 (ఆర్ఎన్ఎ): రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును…

మాజీ ప్ర‌ధాని అంత్యక్రియలపై వివాదం

సంప్రదాయాలు పాటించలేదని కాంగ్రెస్ విమర్శలు గతంలో మీరేం చేశారో తెలుసంటూ బిజెపి ప్ర‌తివిమ‌ర్శ‌లు పివికి జరిగిన అవమానంపై తాజాగా చర్చ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్ బోధ్‌లో జరిగాయి. ఆయన స్మారక చిహ్నం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్‌ పార్టీ కేందప్రభుత్వానికి లేఖ సైతం రాసింది.…