Category జాతీయం

65 ‌లక్షల మందికి ఆస్తి హక్కు కార్డులు

Prime Minister Modi

వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పంపిణీ ఆస్తి హక్కులతో భరోసా వొస్తుందన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,  ప్ర‌జాతంత్ర‌, జనవరి 18: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సుమారు 65 లక్షల ఆస్తి హక్కు కార్డులు పంపిణీ చేశారు. అవి ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తాయని, దారిద్య నిర్మూలనకు దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ వీడియో…

భగవత్‌ ‌వ్యాఖ్యలు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమే

పాట్నా సంవిధాన్‌ ‌సురక్ష సమ్మేళన్‌ ‌లో కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుడు రాహుల్‌గాంధీ పాట్నా,జనవరి18 :దేశ స్వాతంత్య్రం  విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. బీహార్‌ ‌రాజధాని పాట్నాలో జరిగిన‘ సంవిధాన్‌ ‌సురక్ష సమ్మేళన్‌ ‘ ‌కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ ఈ ‌వ్యాఖ్యలు…

 అట‌వీ శాఖ అనుమ‌తులు మంజూరు చేయండి..

కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జనవరి16 :  తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రితో దిల్లీలో  ఆయ‌న కార్యాల‌యం ఇందిరా…

మహా కుంభ మేలా లో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం 

ప్రయాగ్ రాజ్,జనవరి16: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేలా లో ప్రయాగ్ రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన…

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 15:‌సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని…

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 15:‌సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని…

 కెటిఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు

క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం మరోమారు నోటీసులు ఇవ్వనున్న ఎసిబి న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు…

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం అమ్ముల‌పొదిలో అత్యాధునిక అస్త్రాలు యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ ముంబయి, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15: ‌భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌, ఐఎన్‌ఎస్‌ ‌నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‌వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్‌ ‌డాక్‌యార్డ్‌లో…

దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం

ఒకటి మా రాజ్యాంగ సిద్దాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం. మోహన్‌ ‌భగవత్‌ ‌వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వొస్తాయి రామమందిర నిర్మాణం రోజే నిజమైన స్వాంత్య్రం అంటారా? కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంతో రాహుల్‌ ‌విమర్శలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్‌ ‌నిజమైన స్వాంత్య్రం పొందిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌…