Category జాతీయం

ఉగ్రవాదులను ఊహ‌కంద‌ని రీతిలో శిక్షిస్తాం..

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వొదలబోం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే టైం వొచ్చింది.. బీహర్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ ఘాటు హెచ్చరిక పట్నా, ఏప్రిల్ 24 : ఉ‌గ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి…

ఉగ్రవాదులను ఊరికే వదలం

తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతాం ఘాటుగా హెచ్చరించిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 :‌ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు బదులు తీర్చుకుంటామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర…

ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా బాధిత కుటుంబాలకు ఓదార్పు శ్రీనగర్‌, ప్రజాతంత్ర,  ఏ‌ప్రిల్‌ 23: ‌ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్‌గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. పహల్గామ్‌ ‌బాధిత కుటుంబాలతో  శ్రీనగర్‌లో కేంద్ర మంత్రి…

సివిల్స్ ‌తుది ఫలితాలు విడుదల

ఫస్ట్ ‌ర్యాంక్  సాధించిన శక్తి దూబె న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కషన్‌ ‌మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికిపైగా ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ‌వంటి పోస్టుల భర్తీ కోసం గత ఏఢాది ఫిబ్రవరిలో యూపిఎస్‌సి నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. జూన్‌ 16‌వ తేదీన…

ఉగ్రదాడి ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

CM Revanth Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:  జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని…

పహల్గామ్ లో ఉగ్రదాడి కలకలం

24 మంది మృతి, ఐదుగురి  పరిస్థితి విషమం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:  జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసారన్ మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో కనీసం 24 మంది మృతి చెందారు, 10 మందికి పైగా గాయపడ్డారు  . ఈ దాడి భారతీయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, పహల్గాం ప్రాంతంలో ఇటీవల కాలంలో…

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8‌ మంది మావోయిస్టుల మృతి రాంచీ, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 21: ‌జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పుల్లో 8 మంది మృతి చెందారు.  సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 209 కమాండో బెటాలియన్‌ ‌ఫర్‌ ‌రిసొల్యూట్‌ ‌యాక్షన్‌ (‌కోబ్రా) దళాలు, స్థానిక…

పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రపంచ నేతలు ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌వాటికన్‌ ‌సిటీలో పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌సోమవారం ఉదయం మృతి చెందారు. కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా…

తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

కొద్ది రోజులుగా  జెట్ స్పీడుతో పెరుగుతున్న ధరలు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  కొద్దిరోజులుగా జెట్ స్పీడులో పెరుగుతున్న బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా ఉన్నాడు.  …