Category జాతీయం

ఎటిఎం ల నుంచి కార్డు లేకుండా నగదు విత్‌‌డ్రా

బ్యాంకు మోసాలను అరికట్టే యత్నం కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యల నిరోధం ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల తప్పదు ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌వెల్లడి కీలక వడ్డీ రేట్లు… రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం ముంబై, ఏప్రిల్‌ 8 : ‌కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా..అన్ని…

ముగిసిన పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాలు షెడ్యూల్‌ ‌కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. 8న సమావేవాలు ముగుస్తాయని ప్రకటించినా ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.…

పెరుగుతున్న సిఎన్‌జి ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ ‌సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.…

దేశంలో మరో కొత్త వేరియంట్‌ ‌కలకలం

ముంబైలో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ఎక్స్ఈ ‌తొలి కేసు ముంబై, ఏప్రిల్‌ 6 : ‌ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ ‌టెన్షన్‌ ‌కాస్త తగ్గిపోవడంతో .. భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్‌ ‌కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా…

కుటుంబ భక్తి..దేశభక్తి.. దేశంలో రెండు రకాల రాజకీయాలు

భయం, వొత్తిడి లేకుండా ప్రపంచం ముందు దృఢంగా భారతదేశం బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ దేశంలో మార్పు తీసుకువొచ్చిన పార్టీ బిజెపి : పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కుటుంబ భక్తి…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

పారా బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం

కేంద్ర మంత్రి గోయల్‌ ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్‌ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్‌ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో దిల్లీలో సిఎం కెసిఆర్‌ ‌భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 4 : ‌కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌.. ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…

పరీక్షలు..జీవితంలో ఒక భాగం మాత్రమే

అవే జీవితం కాదు…వాటిని పండగలా చూడాలి అనవసర గందరగోళం తగదు అవి మనమెక్కే మెట్లు మాత్రమే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసిన ప్రధాని న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…

ముడిబియ్యం ఎంతయినా కొంటాం ఒప్పందం మేరకు ధాన్యం సేకరణ ధాన్యమంటే ముడిబియ్యమే..వడ్లు కాదు బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ హా ఇచ్చింది పంజాబ్‌ ‌తరహాలోనే బియ్యం సేకరణ ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉంది రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌ధాన్యం…