Category జాతీయం

కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు

ఐదు రోజుల్లో నాలుగోసారి..పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంపు ఉక్రెయిన్‌ ‌యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ న్యూ దిల్లీ, మార్చి 26 : దేశంలో పెట్రోల్‌ ‌బాదుడు కొనసాగుతుంది. లీటర్‌ ‌పెట్రోల్‌పై శనివారం మరో 89 పైసలు పెంచారు. డీజిల్‌ ‌మిద 86…

నిరుద్యోగంపై పార్లమెంట్‌లో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు

లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన నామా చర్చకు తిరస్కరించిన స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా నిరసనగా సభ నుంచి వాకౌట్‌ ‌చేసిన ఎంపిలు ఉపాధికి బడ్జెట్‌లో నిధుల కోత వేశారని కేంద్రంపై ఎంపిల మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 24 : దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టిఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో…

28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా… కేంద్ర కార్మిక సంఘాల పిలుపు శని, ఆదివారాలతో పాటు రెండ్రోజలు సమ్మె…బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు న్యూ దిల్లీ, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర…

పంజాబ్‌ ‌విధానమే తెలంగాణలోనూ అనుసరిస్తున్నాం

దేశమంతటా ఒకే రకంగా బియ్యం సేకరణ రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ‌రాజకీయం రా రైస్‌ ఎం‌తిస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు టిఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తూ రైతులను మోసం వి•డియా సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ఆ‌గ్రహం కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో 40 నిమిషాల పాటు తెలంగాణ మంత్రుల సమావేశం న్యూ దిల్లీ,…

పీయూష్‌ ‌గోయల్‌ ‌వైఖరి అహంకారపూరితం..

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దుర్మార్గం…దురదృష్టకరం వారిది రైతుల, పేదల ప్రభుత్వం కాదు..కార్పొరేట్‌ ‌ప్రభుత్వం 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు… కనీసం పండించిన పంట కొనక పోవడం సిగ్గుచేటు దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మీడియాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : కేంద్రం…

బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని న్యూ దిల్లీ, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌సవి•పంలో ఉన్న బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్‌ ‌గోదాములో…

వరుసగా రెండోరోజూ పెరిగిన పెట్రో ధరలు

లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డింపు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. ప్రజలందరూ ఊహించినట్లుగానే ఐదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రో, గ్యాస్‌ ‌ధరలు పెంచడం మొదలయింది. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు…

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌…

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర.. వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు…