Category జాతీయం

‌ప్రధాని మోడీకి విజన్‌ ‌కొరత

అన్ని సమస్యలకూ అదే మూలమంటూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ ‌దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల…

ఈసారి అతి భారీ ఎండలు

50 డిగ్రీల సెల్సియస్‌ ‌దాటే అవకాశాలు ఐఎండి తాజా హెచ్చరికలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌తీవ్రమైన వేసవితాపంతో జనాలు అల్లాడిపోతున్న వేళ ఐఎండీ చెమటలు పట్టించే హెచ్చరిక చేసింది. ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణ్రోగతలు 50 డిగ్రీల సెల్సియస్‌ ‌దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2…

కొరోనా నష్టాల భారం మరో పదేళ్లు

ఉక్రెయిన్‌ ‌యుద్ధం కూడా తోడు కావడంతో మరింత సమస్య ఆర్‌బిఐ నివేదిక అంచనా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌కోవిడ్‌-19 ‌మహమ్మారి వల్ల సంభవించిన నష్టాల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల…

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష

ఇంగ్లీష్‌లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని,…

దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 3377 మందికి పాజిటివ్‌..60 ‌మంది మృతి దేశంలో వేరియంట్ల విజృంభణ స్వల్పమే అన్న ఇన్‌సాకాగ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 3 వేల పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 3377 మందికి పాజిటివ్‌ ‌నమోదుకాగా, మాహామ్మారి…

నిబద్ధతతో పనిచేస్తే విజయం

సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ ఏడాదిలో సుప్రీమ్‌ ‌కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో సిజెఐ ఎన్వీ రమణ జడ్జిల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌సంస్థ పట్ల…

పెట్రో ఉత్పత్తులపై 68 శాతం పన్ను కేంద్రానిదే అయినా రాష్ట్రాలను నిందిస్తున్నారు

మోదీ సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదు..నిర్బంధం ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతూ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ 1500 ‌కోట్లు పెట్రో సబ్సీడీ భరిస్తున్నాం: మోడీ వ్యాఖ్యలపై బెంగాల్‌ ‌సిఎం మమత  మండిపాటు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లపై పన్నులు తగ్గించడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన…

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

46 రోజుల తరువాత 3 వేలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య అప్రమత్తం అయిన రాష్ట్రాలు…మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశంలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా 24 గంటల్లో 3,303 కేసులు నమోదు కావడంతో 46 రోజుల తరువాత మొదటిసారిగా పాజిటివ్‌ల సంఖ్య 3 వేలు…

కోవిడ్‌ ‌ముప్పు పూర్తిగా తొలగిపోలేదు

వ్యాక్సినేషన్‌ ‌మాత్రమే కొరోనాను అరికడుతుంది మళ్లీ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ‌పెట్రోలు, డీజిల్‌ ‌ధరలపై వ్యాట్‌ ‌తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచన న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌-19 ‌ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ…