Category జాతీయం

నీట్‌ ‌పరీక్ష వాయిదాకు ‘సుప్రీమ్‌’ ‌నో

అనిశ్చితి ఏర్పడుతుందన్న ధర్మాసనం న్యూ దిల్లీ, మే 13(ఆర్‌ఎన్‌ఎ) : ‌జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ ‌పీజీ 2022 వాయిదాకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరించింది. నీట్‌ ‌పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని,…

ఎల్‌ఐసి షేర్ల కేటాయింపుపై స్టేకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ

న్యూ దిల్లీ, మే 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌లైఫ్‌ ఇన్సూరెన్స్ ‌కార్పోరేషన్‌ (ఎల్‌ఐసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌ ‌కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపిఒ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శివిర్‌

‌వొచ్చే ఎన్నికలు లక్ష్యంగా చర్చలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగంతో ప్రారంభం కానున్న రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌ ‌రైతు డిక్లరేషన్‌పై ఇక జనంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌…‌ గ్రామాలకు వరంగల్‌ ‌‌డిక్లరేషన్‌ ‌న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మే 12 :వొచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సవాల్‌ ‌విసిరేందుకు అవసరమైన వ్యూహరచన చేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ…

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24…

రాజద్రోహం చట్టం 124 ఎ పై స్టే

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు కేసులు రద్దు న్యూ దిల్లీ, మే 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌సుప్రీమ్‌ ‌కోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్‌ ‌కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

దేశద్రోహ చట్టం కేసులు నిలిపివేయండి

తుది నిర్ణయం తీసుకునే వరకు చట్ట ప్రయోగం ఆపండి సెక్షన్‌ 124ఏ ‌కింద కేసులు నమోదు కాకుండా రాష్ట్రాలను ఆదేశించండి కేంద్రం అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం సూచన న్యూ దిల్లీ, మే 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో…దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో…

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం,…

డబ్ల్యుహెచ్‌ఓ ‌కోవిడ్‌ ‌మరణాల లెక్క తప్పుల తడక

కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా న్యూ దిల్లీ, మే 6 : భారత్‌లో కోవిడ్‌ ‌వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదకను కేంద్రం తప్పుపట్టింది. దీన్ని కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా కూడా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై…

పెళ్లి వేడుకలను ఇంకా నిషేధించలేదుగా..

రాహుల్‌ ‌నైట్‌క్లబ్‌ ‌పార్టీపై కాంగ్రెస్‌ ‌నేతలు సుర్జేవాలా, మాణికం టాగూర్‌ ‌‌కౌంటర్‌ ‌బిజెపి విమర్శలకు ఘాటు స్పందన జవదేకర్‌ ‌షాంపేయిన్‌ ‌ఫోటోలు విడుదల న్యూ దిల్లీ, మే 3 : రాహుల్‌ ‌గాంధీ నైట్‌ ‌క్లబ్‌ ‌పార్టీ వీడియో పై కాంగ్రెస్‌ ‌పార్టీ ఘాటుగా స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి రణ…