Category జాతీయం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌

‌రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్‌ ‌పత్రాలు అందచేత హాజరైన రాహుల్‌ ‌గాంధీ, కెటిఆర్‌, ‌పవార్‌, అఖిలేష్‌, ఏచూరి తదితరులు న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌ ‌వేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌,…

దేశంలో ఆగని కొరోనా కేసుల పెరుగుదల

తాజాగా 17,073 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కొరోనా టెస్టులు చేయగా..దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కొరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి…

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు

న్యూఢిల్లీ, జూన్‌ 27 : ‌బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్‌ ‌చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ డ్రైవ్‌లో 607 మంది పబ్లిక్‌ ‌ప్రదేశాల్లో మద్యం…

యుపి ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ అసమర్థత బయటపడింది

ముస్లింలు ఇలాంటి పార్టీలకు వోటేయొద్దు.. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్య హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 2 లోక్‌ ‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌ ‌వాది పార్టీకి పరాభవం తప్పలేదు. అజంగఢ్‌, ‌రాంపూర్‌ ‌రెండు స్థానాల్లో ఓటమి పాలైంది. ఇక్కడ రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో…

రెబల్స్‌పై సిఎం ఉద్దవ్‌ ‌థాక్రే చర్యలు

9 మంది మంత్రలు శాఖలు తొలగింపు ముంబై, జూన్‌ 27 : ‌మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన చీఫ్‌, ‌సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ ‌మంత్రుల శాఖలను తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. శివసేన తిరుగుబాటు గ్రూపు నేత ఏక్‌నాథ్‌ ‌షిండే…

తెలుగు మట్టి వాసనలు మరచిపోవద్దు

తెలుగువాడినైనందుకు నాకు గర్వంగా ఉంది న్యూజెర్సీ పర్యటనలో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూజెర్సీ, జూన్‌ 25 : ‌తెలుగు ప్రజల్లో ఒకడినైనందుకు గర్విస్తున్నానని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన ‘ట్‌ అం‌డ్‌ ‌గ్రీట్‌’ ‌కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ…

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిచాలి

అమరావతి ఎంపీ నవనీత్‌ ‌రాణా డిమాండ్‌ ‌ముంబై, జూన్‌ 25 : ‌మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 38మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై  అమరావతి ఎంపీ నవనీత్‌ ‌రాణా ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌థాక్రే గూండాయిజం అంతం కావాలని…

ముర్ముకే వోటేస్తామన్న బిఎస్పీ చీఫ్‌ ‌మాయావతి

ద్రౌపది ముర్ముకు పెరుగుతున్న మద్దతు అనేక రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల వాతావరణం లక్నో, జూన్‌ 25 : ‌రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్‌ ‌మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి వోట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయిం చామన్నారు.…

మోదీ 19 ఏళ్లుగా మౌనంగా బాధను భరించారు

గరళాన్ని దాచుకున్న శివుడిలా ఉన్నారు గుజరాత్‌ అల్లర్లపై సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా న్యూ దిల్లీ, జూన్‌ 25 : ‌గుజరాత్‌ అల్లర్ల కేసుపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా…