Category జాతీయం

వైసిపికి కౌంట్‌డౌన్‌ ‌మొదలయ్యింది

కేసులతో వేధించిన వారి చిట్టా తీస్తాం అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం అమరావతిని భ్రష్టు పట్టించారు..పోలవరాన్ని ముంచారు పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు ఉంటాయని సూచన లీగల్‌ ‌సెల్‌ ‌కమిటీ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి, అక్టోబర్‌ 14 : ‌చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..  గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే…

38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అభిషేక్‌ ‌బోయిన్‌పల్లి కస్టడీ పొడిగింపు

సిబిఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల కస్టడీకి రూస్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్‌?‌పల్లి అభిషేక్‌ ‌రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ…

యాత్రికుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం..!

స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజా సంఘాలు 37వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర పార్టీ ‌రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం 37వ రోజు కర్ణాటకలో చిత్రదుర్గలోని బొమ్మగొండనహళ్లి నుండి…

ఉదయ్‌పూర్‌ ‌డిక్లరేషన్‌ ఆధారంగా ముందుకు

సీనియర్లతో సంప్రదింపుల ద్వారానే ముందుకు సోనియా మద్దతుతో నిలిచానన్నది అవాస్తవం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున్‌ ‌ఖర్గే తన పోటీదారు, సీనియర్‌ ‌నేత శశి థరూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అధికార వికేంద్రీకరణ అజెండా…

రాహుల్‌ ‌పాదయాత్ర కాంగ్రెస్‌కు కలిసి వొచ్చేనా !

దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటివరకు చేపట్టిన పాదయాత్రను పరిశీలిస్తే చాలా వరకు ఆయా పార్టీలకు లేదా నాయకుడికి కలిసిరావడాన్ని చూస్తున్నాం. ఈ పాదయాత్రల ద్వారా వారు జనంతో మమేకం కావడం, వారి ఈతిబాధలను తెలుసుకుని తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం సహజంగా జరుగుతున్న విషయం. అయితే అధికారంలోకి వొచ్చిన తర్వాత…

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ ద్వయం

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకుంటున్నారు పేరు మార్చుకున్నంత మాత్రాన టిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అవుతుందా బిజెపి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్ష ఎన్నికలో రాష్ట్ర నాయకుల మద్దతు కోరిన మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కాంగ్రెస్‌ ‌జాతీయ…

చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు

చంద్రయాన్‌-2 ‌లో గుర్తిచిన ఇస్రో న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2 ‌గుర్తించింది. చంద్రయాన్‌-2‌లో ఉన్న క్లాస్‌ (‌చంద్రయాన్‌-2 ‌లార్జ్ ఏరియా సాప్ట్ ఎక్స్‌రే స్పెక్టోటర్‌) ‌ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్‌ ‌చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్‌-1‌లోని ఫ్లూరోసెన్స్ ‌స్పెక్టోటర్‌…

భారత్‌ ‌జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు

దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్‌ ‌ధ్యేయం   నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా…   అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది   కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..   కర్నాటక భారత్‌ ‌జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ   32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర…