Category జాతీయం

జి-20 లోగోలో కమలం గుర్తు ఎలా వాడుతారు?

కేంద్రాన్ని నిలదీసిన బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ న్యూఢిల్లీ,డిసెంబర్‌5 : ‌జి-20 సమ్మిట్‌లో కమలం పువ్వుగుర్తును వాడడంపై బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరుఅయ్యేముందు  పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డియాతో మాట్లాడుతూ, జీ20 సమ్మిట్‌,…

నటుడు రానాకు ఇండిగో క్షమాపణలు

లగేజ్‌ ‌చేరవేసే పనిలో ఉన్నామని వివరణ హైదరాబాద్‌స్టార్‌ ‌నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ‌సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్‌ ‌మిస్‌ ‌విషయమై ఇండిగో ఎయిర్‌ ‌లైన్స్ ‌సంస్థపై రానా ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్‌ ‌మిస్‌ అయిందని, స్టాఫ్‌ ‌దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్‌ ‌ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.…

బీవరేజెస్‌ ‌కంపనీ హామాలీల సమ్మె

కూలీరేట్లు పెంచాలని డిమాండ్‌ ‌కాకినాడ,డిసెంబర్‌5 : ‌బేవరేజెస్‌ ‌హమాలీల కూలి రేట్ల పెంపు సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెలోకి వెళతామని హమాలి వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షుడు ఎన్‌వివి.సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఎగుమతి కూలి రేట్లు వెంటనే పెంచాలని కోరుతూ … సోమవారం స్థానిక ఐఎంఎఫ్‌ఎల్‌ ‌డిపో వద్ద…

ఇం‌జనీర్‌ ఇం‌ట్లో కోటి నగదు పట్టివేత

పాట్నా,డిసెంబర్‌3 :‌బీహార్‌లో లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌గా ఉన్న సంజీత్‌ ‌కుమార్‌ ‌రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పడ్డుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో సోదాలు చేశారు. సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో కోటి రూపాయిల నగదును స్వాధీనం…

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

పార్లమెంట్‌ ‌సమావేశాలకు దూరంగా రాహుల్‌ ‌రాహుల్‌తో పాటు దూరం కానున్న జైరామ్‌, ‌దిగ్విజయ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మధ్యప్రదేశ్లో రాహుల్‌ ‌జోడోయాత్ర కొనసాగుతోంది. యత్ర కొనసాగు తున్నందున,  రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్‌ ‌నేతలు పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కానున్నారు. రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌  ‌సింగ్‌, ‌జైరాం రమేష్‌లు సమావేశాల్లో పాల్గొనడం  లేదని శనివారం సంబంధిత…

టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు

బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సహా మరొకరు మృతి కోల్‌కతా:‌ పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ టీఎంసీకి చెందిన బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రాజ్‌కుమార్‌ ‌మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్‌ ‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక…

మెట్లపై నుంచి పడ్డ రష్యా అధ్యక్షుడు పుతిన్‌

విషయాన్ని గోప్యంగా ఉంచిన క్రెమ్లిన్‌ ‌బ్రిటిష్‌ ‌డియా బహిర్గతం మాస్కో,డిసెంబర్‌3 :‌రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ ‌పుతిన్‌  ‌మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయినట్లు తెలుస్తోంది. ఆయన సుమారు రెండు నుంచి నాలుగు మెట్లపై నుంచి జారి పడిపోతుండగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనకు సహాయం చేసి, సోఫాలో కూర్చోబెట్టినట్లు సమాచారం.…

ఛత్తీస్‌ఘడ్‌ ‌ప్రభుత్వం చారిత్రక నిర్ణయం

రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన సిఎం రాయ్‌పూర్‌,‌డిసెంబర్‌3 : ‌ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచింది. ఈ మేరకు శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించింది. స్పీకర్‌ ‌నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి… ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని…

ఇ‌స్రో సైంటిస్టు నంబినారాయణ కేసు

మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు బెయిల్‌ ‌రద్దు సుప్రీం కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 2 (ఆర్‌ఎన్‌ఎ): ఇ‌స్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి…